గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలలోని
అర్హులైన నిరుపేదలకు రాజధాని ప్రాంతంలోని
29 గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపానలు
సిద్ధం చేసింది. మంగళగిరి ప్రాంతంలోని వారికి నిడమర్రు, నవులూరు పరిధిలో
ఇవ్వనున్నారు. ఈ మూడు మండలాల పరిధిలో 20వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని
ప్రతిపాదించారు. దుగ్గిరాల, పెదకాకాని మండలాలలోని వారికి కూడా రాజధాని ప్రాంతంలోనే
ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్
చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment