Feb 4, 2020

రాజధాని విషయంలో మా జోక్యం ఉండదు : కేంద్రం స్పందన


v  04.02.2020:  లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర పరిధిలో రాజధాని ఏక్కడ పెట్టుకోవాలనే అధికారం రాష్ట్రానికే ఉంటుంది. అందులో మా జోక్యం ఉండదు. 2015లో అమరావతిని ఏపీ రాజధానిగా నోటిఫై చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని మీడియా రిపోర్ట్ చూశాం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...