Feb 11, 2020

సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై బులిటెన్ ఇవ్వాలి: టీడీపీ ఎమ్మెల్సీలు

 సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై బులిటెన్ ఇవ్వాలని మండలి సెక్రటరీని కోరిన టీడీపీ ఎమ్మెల్సీలు - ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ప్రశ్నించిన సభ్యులు - సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు అంగీకరించవని మండలి ఛైర్మన్‍కు నోట్ పంపిన సెక్రటరీ - మీ ఆదేశాలు అమలుకావని షరీఫ్‍కు స్పష్టం చేసిన సెక్రటరీ - కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్దమని లేఖ ఇచ్చిన సెక్రటరీ - మండలి కార్యదర్శి నిర్ణయంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం - సెక్రటరీపై ప్రివిలేజ్ ఇస్తామని ప్రకటించిన టీడీపీ - గవర్నర్‍కు కూడా ఫిర్యాదు చేస్తామంటున్న టీడీపీ.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...