రాష్ట్రంలో మూడు
రాజధానుల ఏర్పాటును 83 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సీఎం వైఎస్
జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తెలివైనదేనా అని ‘ది
హిందూ బిజినెస్ లైన్’ అనే ఆంగ్ల వెబ్సైట్
సర్వే చేపట్టింది. డిసెంబరు 28న
ఈ ప్రక్రియ మొదలుపెట్టగా.. గురువారం రాత్రి వరకు 3,18,348 మంది దీనిపై స్పందించారు. వీరిలో 83 మంది ప్రజలు జగన్ నిర్ణయం తెలివైనది కాదని
తేల్చిచెప్పగా.. మంచిదేనని 16శాతం మంది
పేర్కొన్నారు. ‘టుడేస్ పోల్’ శీర్షికతో ఈ వెబ్సైట్ ఎప్పటికప్పుడు ఒక్కో అంశంపై
సర్వే నిర్వహిస్తుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment