రాష్ట్రంలో మూడు
రాజధానుల ఏర్పాటును 83 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సీఎం వైఎస్
జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తెలివైనదేనా అని ‘ది
హిందూ బిజినెస్ లైన్’ అనే ఆంగ్ల వెబ్సైట్
సర్వే చేపట్టింది. డిసెంబరు 28న
ఈ ప్రక్రియ మొదలుపెట్టగా.. గురువారం రాత్రి వరకు 3,18,348 మంది దీనిపై స్పందించారు. వీరిలో 83 మంది ప్రజలు జగన్ నిర్ణయం తెలివైనది కాదని
తేల్చిచెప్పగా.. మంచిదేనని 16శాతం మంది
పేర్కొన్నారు. ‘టుడేస్ పోల్’ శీర్షికతో ఈ వెబ్సైట్ ఎప్పటికప్పుడు ఒక్కో అంశంపై
సర్వే నిర్వహిస్తుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment