v నాలుగేళ్లుగా
తాడేపల్లిలో కొనసాగుతున్న ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్త భవనంలోకి తరలిపోయింది.
బుధవారం నుంచి మంగళగిరి 6వ బెటాలియన్ రోడ్డు(శ్రీరామ్నగర్-ఆత్మకూరు గ్రామం)లోని
నీలాద్రి టవర్-3,4,5 అంతస్థుల్లో మండలి కార్యకలాపాలు నడుస్తాయి. లీజు ఒప్పందం
మేరకు దాదాపు రూ.25 లక్షలు అద్దె కింద అడ్వాన్స్ గా చెల్లించిన మండలి, గత
డిసెంబరులోనే కొత్తభవనంలోకి తరలించాల్సి ఉంది. రాజధాని తరలింపు నిర్ణయం నేపథ్యంలో
కొంత ఊగిసలాడినప్పటికీ ఎట్టకేలకు కొత్త భవనంలోకి మార్చారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment