v ఆ నాడు
హైదరాబాద్ కు హైటెక్ టవర్ నిర్మాణం, మైండ్ స్పేస్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలను చంద్రబాబు నాయుడు గారు రప్పించడం వల్ల సైబరాబాద్ నగర నిర్మాణం జరిగింది.
v సాఫ్ట్ వేర్
రంగం అభివృద్ధి అభివృద్ధి చెందింది. ఆ నాడు
ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ నాడు అక్కడ నుంచి రూ.1.3 లక్షల
ఆదాయం వస్తుంది. 13 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఏడాదికి రూ.లక్ష కోట్లకు పైగా
ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి.
v అవుటర్
రింగ్ రోడ్డు నిర్మాణం, హైదరాబాద్లో ఫ్లై
ఓవర్ల నిర్మాణం, 5వేల ఎకరాలలో శంషాబాద్ అంతర్జాతీయ
విమానాశ్రయం నిర్మాణం జరగడంతో ఆదాయం బాగా పెరిగిపోయింది.
v తెలంగాణ
బడ్జెట్లో 60 శాతం ఆదాయం అక్కడ నుంచే వస్తోంది.
v హైదరాబాద్
ఆదాయంతోనే తెలంగాణ జిల్లాల అభివృద్ధి జరగడం మనం చూస్తూనే ఉన్నాం. వికేంద్రీకరణ
పేరుతో వైసీపీ వికేంద్రీకరణకు నిధులు లేకుండా చేస్తోంది.
v మాస్టర్
ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం, సింగపూర్ అంకుర
పరిశ్రమల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే 2.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి, 10 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభించేది.
v 9 ప్రత్యేక
నగరాల నిర్మాణం జరిగితే ఏపీ బడ్జెట్కి 60 శాతం ఆదాయం అమరావతి నుంచి వచ్చి
ఉండేది.
v సింగపూర్
అంకుర పరిశ్రమల ఒప్పందం రద్దుతో పెట్టుబడులు వెనక్కు వెళుతున్నాయి.
v అవుటర్,
ఇన్నర్ రింగ్ రోడ్ల పనుల నిలిపివేత కూడా అభివృద్ధికి విఘాతంగా మారింది.
v సింగపూర్
50 ఏళ్లకు పూర్వమే 12 వరుసల రోడ్ల
నిర్మాణం చేసింది.
No comments:
Post a Comment