17.02.2016 : వెలగపూడి తాతాల్కిక సచివాలయానికి శంకుస్థాపన.
25.04.2016 : తాత్కాలిక సచివాలయం (ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్)ప్రారంభోత్సవం.
03.10.2016 : సచివాలయం ఉద్యోగులు పూర్తి స్థాయిలో బాధ్యతల స్వీకారం.
మొత్తం ఖర్చు రూ.515.19 కోట్లు. 7 నెలల వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేశాం.
2016 నుంచి దాదాపు ఆరు వేల మంది ఉద్యోగులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
18.08.2016 : శాసనసభ భవన నిర్మాణానికి శంకుస్థాపన.
02.03.2017 : శాసనసభ భవనం ప్రారంభోత్సవం.
శాసనసభ, మండలి భవన సముదాయాన్ని 192 రోజుల్లో నిర్మించి రికార్డు సృష్టించారు.
29.03.2017: ఉగాది పండుగా సందర్భంగా సీడ్ యాక్సెస్ రోడ్లుకు శంకుస్థాపన.
29 గ్రామాలను అనుసంధానించే 320 కిలో మీటర్ల ఏడు ప్రధాన రహదారులు
28.06.2019: 45.14 శాతం పనులు జరిగాయి.
28.10.2016 ప్రభుత్వ నగరంలోని భవన సముదాయాలనిర్మాణానికి
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన.
01.03.2017 : కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
16.09.2018 : కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
6 నెలల 15 రోజుల్లో పూర్తి.
27.12.2018: రాజధానిలోని రాయపూడి కొండమరాజుపాలెం వద్ద ప్రపంచంలోనే ఎత్తైన ఐదు టవర్ల
సచివాలయ నిర్మాణానికి తొలి అడుగుపడింది
28.06.2019: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ హౌసింగ్ 67
%
ఎన్జీఓ హౌసింగ్ 57 %
గ్రూప్-డి హౌసింగ్ 67 %
ఎన్జీఓ హౌసింగ్ ఫేజ్-2 1 %
ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల బంగ్లాలు 28
%
మంత్రులు, జడ్జిల బంగ్లాలు 26
%
సచివాలయ, హెచ్ఓడీ టవర్ 12 %
సచివాలయ, హెచ్ఓడీ టవర్ 3, 4 12 %
హైకోర్టు బిల్డింగ్ 8
%
03.02.2019
: నేలపాడు
వద్ద హైకోర్టు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టుని ఆధునిక టెక్నాలజీతో
చాలా వేగంగా 192 రోజుల్లో నిర్మించారు.
No comments:
Post a Comment