Jan 5, 2020

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని



17.12.2019 ‌: శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి :  దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. మనకూ మూడు ఉంటే తప్పేంటి.? మన ఆలోచనలు మారాలి.  అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు అని చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...