29-12-2019
: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై జీఎన్రావు కమిటీ, బీసీజీ కమిటీల నివేదికలను
అధ్యయనం చేయడానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ.
కమిటీ
సభ్యులు
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ) పిల్లి సుభాష్
చంద్రబోస్
పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
హోం మంత్రి మేకతోటి సుచరిత
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ
పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
రవాణా శాఖ మంత్రి పేర్ని నాని
ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ్ కల్లం
డీజీపీ గౌతం సవాంగ్
ఛీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ ఛీఫ్
సెక్రటరీ
మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి
న్యాయశాఖ కార్యదర్శి
ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సభ్య కన్వీనర్ గా వ్యవహరిస్తారు.
No comments:
Post a Comment