స్వయం ఆధారిత అభివృద్ధి
ప్రాజెక్ట్
v
v
· 2019 ఫిబ్రవరిలో విడుదలైన జీఓ 50
ప్రకారం అమరావతి నిర్మాణ వ్యయం రూ.55,343 కోట్లు.
· ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్.
రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ళలో ఖర్చు పెట్టేది కేవలం 6,629 కోట్లు మాత్రమే.
· సీఆర్డీఏ అప్పుగా 5,971 కోట్లు ఇస్తుంది.
· వివిధ బ్యాంకుల నుంచి వచ్చే రుణాల
అంచనా 37,112 కోట్లు.
· అమరావతి ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు
51, 687కోట్లు మాత్రమే.
అమరావతిలో ప్రభుత్వ భవిష్యత్ అవసరాల కోసం ఉంచిన భూమి 5,020 ఎకరాలు
v నగరాభివృద్ధికి కేటాయించిన భూమి 3,019 ఎకరాలు
v సింగపూర్ కన్సార్టియంకు కేటాయించిన 1,600 ఎకరాలు
v మొత్తం 8,039 +1600 = 9,639 ఎకరాలు
v ఈ భూమి విలువ లక్షల కోట్ల పైగా పెరుగుతుంది. రాజధాని
నిర్మాణాలు పూర్తిగా రాజధాని భూముల డబ్బుతోనే నిర్మించే విధంగా ప్లాన్ చేయబడింది.
v ఆ 9,639 ఎకరాలు
కొద్ది కొద్దిగా అమ్మితే ఖర్చంతా తిరిగొస్తుంది
v ప్రభుత్వ నిధులు
రాజధానిలో ఖర్చు చేస్తున్నారనేది వైసీపీ దుష్ప్రచారం మాత్రమే.
v అమరావతి మహానగరంలో అంతర్భాగంగా ప్రభుత్వ పరిపాలన నగరం, న్యాయ నగరం, ఆర్థిక నగరం, విజ్ఞాన నగరం, ఎలక్ట్రానిక్స్ నగరం, ఆరోగ్య నగరం, ఆటల నగరం, మీడియా నగరం, పర్యాటక నగరం మొత్తం 9 నగరాలు అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.
v అమరావతి ఆర్థిక నగరంగా అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయ
మార్గాలను ఏర్పాటు చేస్తుంది. 13 జిల్లాల యువతకు ఉద్యోగాలు కల్పించగలుగుతుంది.
v ఇక్కడ నుండి వచ్చే ఆదాయం రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ఉపయోగించవచ్చు. రాజధాని
వల్ల వికేంద్రీకరణ దెబ్బతింటుందనేది కూడా అబద్దమే. ఆదాయం సమకూర్చే రాజధాని లేకుంటే
నిధులు లేక వికేంద్రీకరణ దెబ్బతింటుంది.
v రాష్ట్ర బడ్జెట్ లో
కోల్కతా ఆదాయం 76 శాతం, హైదరాబాద్ ఆదాయం
60 శాతం, ముంబై ఆదాయం 57 శాతం, భువనేశ్వర్ ఆదాయం 56 శాతం, బెంగుళూరు ఆదాయం 40
శాతం, చెన్నై ఆదాయం 39 శాతం ఉంది.
v హైదరాబాద్ ఆదాయంతోనే తెలంగాణ జిల్లాల అభివృద్ధి జరగడం మనం
చూస్తూనే ఉన్నాం. వికేంద్రీకరణ పేరుతో వైసీపీ వికేంద్రీకరణకు నిధులు లేకుండా
చేస్తోంది.
No comments:
Post a Comment