పెందుర్తి టిడిపీ MLA బండారు సత్యనారాయణ.
◆ విజయసాయిరెడ్డి తరచు ప్రధాని ని
కలిస్తే తప్పేంటి అని BJP
నేతలు అంటున్నారు.
◆ ప్రధానిని ఎవరైనా కలవ వచ్చు, కానీ
విజయసాయిరెడ్డి ఆర్థిక నేరస్థుడు. 11 కేసులలో A2 గా ఉన్న
వ్యక్తి.
◆ విజయసాయిరెడ్డి కి బెయిల్ ఇచ్చే
సందర్భంగా బయటకు వస్తే ప్రభావితం చేసే
అవకాశం ఉందని CBI ఆరోపించింది.
◆ CBI కేసులు, ED అటాచ్మెంట్లు
ఉన్నపుడు ప్రధాని అపాయింట్మెంట్ ఎలా ఇస్తారు.
◆ ఇటువంటి ఆర్ధిక నేరస్థుడు తరచు
ప్రధానిని కలిస్తే CBI,
ED వంటి సంస్థలు స్వేచ్ఛగా ఎలా పనిచేస్తాయి.
◆ విజయసాయిరెడ్డి ప్రధానిని కలసిన
తరువాతే ED అటాచ్మెంట్
చేసిన 2
ఆస్తులు రిలీజ్ చేశారు.
◆ బెయిల్ ఆఫ్ కండిషన్ అతిక్రమించి
ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు.
◆ బెయిల్ రద్దు చేసి తక్షణమే అరెస్ట్
చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
◆ ఈ విషయం కోర్టుకు అప్పీల్ చేయాలని CBI ని డిమాండ్
చేస్తున్నాం.
◆ జగన్ జీరో అయిపోయాడు.
◆ మోసాలు, లూటీలు, స్కామ్ లు
చేసే వ్యక్తి అయినందున విజయసాయిరెడ్డి కి భయపడుతున్న మాట నిజమే.
◆ మళ్ళీ ఏ స్కాం చేస్తాడో, ఏ క్విడ్
ప్రో కో చేస్తాడో అని భయం.
◆ విజయసాయి రెడ్డి కి పాస్ పోర్టు
ఇచ్చి ఎక్కడ విదేశాలకు పంపేస్తారేమోనని అనుమానంగా ఉన్నది.
-------------------------------------------------------
టీడీపీ ఎమ్మెల్సీ
బీదా రవిచంద్ర
Ø పట్టిసీమ గురించి మండలిలో చర్చ కు వస్తే
పారిపోయిన వ్యక్తి సోమి వీర్రాజు..
Ø ఆరు నెలల కాలం లో 100 ఎకరాలకు
నీళ్లు ఇచ్చిన చరిత్ర టీడీపీ ది....
Ø కేంద్రం నుండి నిధులు రాకుండా చేస్తున్న
వ్యక్తి సోము వీర్రాజు
Ø సిగ్గుంటే ఎమ్మెల్సీ పదవికి సోము రాజీనామా
చెయ్యాలి..
Ø బీజేపీ కి ఉరి వేయటానికి ప్రజలు సిద్ధంగా
ఉన్నారు..
Ø రైల్వే జోన్ ఇవ్వంటం కుదరదు అని కేంద్రం అంటే నోరు విప్పని వ్యక్తి సోము..
Ø ఏపీ కి సాయం చెయ్యండి అని కేంద్రాన్ని అడగలేని
దద్దమ్మలు మీరు....
Ø మోడీ హయాంలో జరిగిన కుంభకోణాల మీద కాంగ్రెస్, కమ్యూనిస్టు
పార్టీలతో విచారణకు మీరు సిద్ధమా.
----------------------------------------------------
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న
v సోము
వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్నారు
v పట్టిసీమ
ప్రాజెక్ట్ లో ఎల్ అండ్ టి కన్నా తక్కువ కోట్ చేసిన మెగా కంపెనీ వారికి ఇచ్చారు
v పాముకి
పలు ఇస్తే విషం కక్కినట్టు మేము ఎమ్మెల్సీ ని చేస్తే మా పైనే విషం కక్కుతున్నాడు
v పట్టిసీమ పై మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంది
v సముద్రానికి
వృధాగా వెళ్తున్న నీటిని మళ్లించి నదుల అనుసంధానం ద్వారా కృష్టా డెల్టాకు నీరు
ఇచ్చిన ఘనత చంద్రబాబు ది
v పదమూడు
జిల్లాలకు తిరిగి ఆ జిల్లాలో ప్రాజెక్ట్ లలో అవినీతి జరిగిందని కాంట్రాక్టర్ లను బ్లాక్ మొయిల్ చేయటం లేదా?
v ఎమ్మెల్యే
ఆకుల సత్యనారాయణ కు ఎమ్మెల్యే సిటు నువ్వు ఎంతకి అమ్ముకున్నావు
v నువ్వు
పార్లమెంట్ కు బిజెపి నుండి పోటీచేస్తే పదిలక్షల ఓటర్లలో 7250 ఓట్లు
పొందిన నువ్వు మాట్లాడుతున్నవా?
v నువ్వే
ఒక అవినీతి చక్రవర్తి వి
v కాంట్రాక్టర్లను
బ్లాక్ మొయిల్ చేస్తున్నారని చాలామంది కాంట్రాక్టర్లు కంప్లైంట్ చేస్తున్నారు
v మా సహకారం లేకుండా మీకు బిల్లులు రావు, మీ నిధులు
ఆపుతాము, మా
సహకారం లేకుండా మీరు ఎలా పనులు చేస్తారు అని బెదిరించి డబ్బులు గుంజే ప్రయత్నం
చేస్తున్నారు
v మా
ఎమ్మెల్యేలు ఎక్కడైనా అవినీతి చేస్తే అక్కడకి వెళ్లి అడిగితే మా ఎమ్మెల్యేలు
సమాధానం చెబుతారు
v ఆధారాలు
లేని ఆరోపణలు చేసి టిడిపి కి మరక అంటించాలని చూస్తే చూస్తూ ఉరుకోము
v మమ్మల్ని అవినీతి ఎమ్మెల్యేలు అంటున్నావు, అలా అయితే
అవినీతి ఎమ్మెల్యేలతో గెలిచిన నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యి..
v నీకు
దమ్ముంటే ఏ రోజే రాజీనామా చేయాలి, లేకపోతే నీకు ప్రజలే బుద్ది చెబుతారు
v పశ్చిమగోదావరి
జిల్లా కలెక్టర్ ను ఏ విధంగా ప్రాజెక్ట్ ల కోసం ప్రశ్నించి బెదిరింపులకు
పాల్పడుతారు
--------------------------------------------
MLC కత్తి నరసింహ రెడ్డి
◆ రాష్ట్రంలోని 59 పురపాలక, నగర పాలక
సంఘాలలో పనో చేసే ఉపాధ్యాయులకి PF సౌకర్యం లేదు.
◆ ఉపాధ్యాయులకు GPF ఖాతాలు
లేవు, వారికి
PF ఖాతాలకు
అవకాశం కల్పించాలని కోరాం.
◆ ఈ ఏడాది ఏప్రిల్ నుండి ట్రెజరీ ల
ఆధ్వర్యంలో వారికి PF
ఖాతాలు తెరుస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.
◆ అనంతపురం కార్పొషన్ లో 2009 కి ముందు
టీచర్ల కు సంబంధించిన సొమ్ము 36 లక్షలు గోల్ మాల్ అయినది. ఆ డబ్బును ఇప్పటికి టీచర్ల
ఖాతాలలో జమ చేయలేదు.
◆ ఆ డబ్బు వారికి జమ చేయమని కోరాం.
◆ గత 18 సం,, నుండి మున్సిపల్ ఉపాధ్యాయులకు
కౌన్సెలింగ్ ద్వారా మున్సిపాలిటీ నుండి మరో మూసిపాలిటీ కి బదిలీలు చేయమని కోరుతున్నా అమలు కావడం లేదు.
◆ పాఠశాల విద్యార్థులకు సంబంధించి
మండల, జోనల్
స్థాయి క్రీడా పోటీలకు నిధులునివ్వడం లేదు. వారి ఆటల పోటీలకు 10 కోట్లు
నిధులు ఇవ్వాలని కోరాము.
◆ వ్యాయామ ఉపాధ్యాయులు లేని
స్కూళ్లలో GO 29 ప్రకారాం వ్యాయామ ఉపాధ్యాయులని
నియమించాలి. అన్ని ఖాళీలను భర్తీ చేయాలి.
◆ ప్రత్యేక హోదా, విభజన
హామీలు అమలు చేయాలని విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27 న
అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం.
◆ పార్లమెంటు పై విశ్వాసం ఉంటే
హామీలను అమలు చేసి 5
కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయాలి.
-------------------------------------------
అమలాపురం టీడీపీ MLA ఐతాబత్తుల ఆనందరావు.
◆ మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్
చేస్తున్నాం.
◆ కేంద్ర నిధులను 2011 జనాభా
లెక్కల ప్రకారం కేటాయించాలని 15 ఆర్థిక సంఘానికి కేంద్రం సిఫార్సు చేసింది.
◆ ఇలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలు
తీవ్రంగా నష్ట పోతాయి.
◆ దక్షిణాది రాష్ట్రాల జనాభా కుటుంబ
నియంత్రణ పాటిస్తుంది. అందువలన జనాభా తక్కువగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల జనాభా
ఎక్కువ.
◆ గతంలో మాదిరిగా 1971 జనాభా
లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుంది.
◆ ఈ అంశం పై ఏప్రిల్ నెలలో దక్షిణాది
రాష్ట్రాలు సమావేలం కానున్నాయి.
◆ కేరళ నుండి 9.5 శాతం
పన్నులు కేంద్రానికి వెళితే, అందులో 4.5 శాతం మంది నిధులు మాత్రమే ఆ రాష్ట్రానికి కేంద్రం ఇషయందని
కేరళ ఆర్ధిక మంత్రి తెలిపారు.
◆ దక్షిణాది నుండి పన్నుల రూపంలో
వచ్చే నిధులను ఈ విధంగా ఉత్తరాధికి మల్లిస్తున్నారు.
◆ విభజన హామీలు అమలు చేయకుండా
ఆంద్రప్రదేశ్ కు అన్యాయం చేయలేదని మోడీ, అమిత్ షా చెబుతున్నారు.
◆ 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష మేరకు
ప్రత్యేక హోదా కోసం, రైల్వే
జోన్ కోసం పోరాటం చేస్తున్నాము.
◆ BJP MLA లు రాష్ట్రంలో అవినీతి గురించి
మాట్లాడుతున్నారు. గత 4సం,, నుండి
వారికి అవినీతి కనబడ లేదా?
◆ తెలుగు వారిని హేళన చేసి పండుగ
చేసుకుంటున్నారు.
◆ ఈ రోజు BJP MLA సభలో
మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి 3500 కోట్లు చాలు అన్నారు.
◆ జగన్ వంటి రాజకీయ నాయకులు ఇండ్లు
కట్టుకోవడానికి 100
కోట్లు కావాలి.
◆ పెద్ద రాజధాని నిర్మించుకోవడం.
వారికి ఇష్టం లేదు.
◆ అమరావతి నగరం గొప్పగా ఉండాలని
ప్రపంచంలోని తెలుగువారంతా కోరుకుంటున్నారు.
◆ ఉత్తరాది వారు హిందీ లో మాట్లాడితే
నిధులు ఇస్తారా? మేము
తెలుగులో అసిగితే నిధులివ్వరా?
◆ BJP పాలిత రాష్ట్రాలకు CAG ఎంత గడ్డి
పెట్టిందో మీకు తెలుసా?
◆ తెలుగు వారిని హేళనగా మాట్లాడవద్దు.
◆ ప్రొమో.కి వెళ్ళడానికి మంత్రులకు
అవకాశం లేదు.
◆ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎలా
వెళతారు. ఆయన అక్కడ బలమైన లాబీయింగ్ చేస్తున్నారు.
◆ ఆయన ఇచ్చే తాయిలాలకు లొంగిపోయే వారు
ఉన్నారు.
◆ BJP MLA లు ఆంధ్ర, రాయలసీమ
వేరు అని మాట్లాడుతున్నారు. విభజించడం వారి నైజం.
◆ రాయలసీమ ను విడగొట్టాలని
చూస్తున్నారు.
◆ పొలవరం పనులను కేంద్ర మంత్రులు, అధికారులు
పరిశీలించి శభాష్ అన్నారు.
◆ అమరావతి కి అన్యాయం చేయవద్దు.
--------------------------------------------------------
వినుకొండ టీడీపీ MLA GV ఆంజనేయులు
◆ లక్ష కోట్ల అవినీతి పరులైన A1, A2 లు సభా
హక్కుల నోటీసు ఇస్తామని అనడం హాస్యాస్పదం గా ఉన్నది.
◆ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం
ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు PMO. లో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు.
◆ ఇటువంటి నేరగాళ్లను PMO. లోకి ఎలా
అనుమతి ఇస్తున్నారు.
◆ ఈ విషయాన్ని BJP ఖండించలేదు.
ఏమిటి వీరి లాలూచి.
◆ BJP వాళ్ళు మిత్ర ధర్మానికి ద్రోహం
చేశారు.
◆ కేంద్రానికి ఈశాన్య రాష్ట్రాలపై
ఎందుకు అంత ప్రేమ.
◆ ఈశాన్య రాష్ట్రాలకు 3000
కోట్లనిచ్చి ఆంద్రప్రదేశ్ కు ఎందుకు ఇవ్వరు.
◆ 35 సం,, చరిత్ర కలిగిన TDP నాడు
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడింది. నేడు BJP పై పోరాడేందుకు సిద్ధంగా ఉంది.
◆ పోలవరం ప్రాజెక్టును 1400 కోట్లు
ఇచ్చి, 300
కోట్లు ఎందుకు వెనక్కు తీసుకున్నారు.
◆ PMO అపవిత్ర మైనది, అవినీతి
పరులకు అడ్డాగా మారింది.
◆ దక్షిణ భారతదేశంలో జాతీయ పార్టీలు
కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది.
◆ ప్రజారాజ్యం పార్టీ నాయకుడు ఆ
పార్టీని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టాడు.
◆ ఇప్పుడు BJP పవన్
కళ్యాణ్ ను రంగంలోకి దించింది.
◆ పవన్ కళ్యాణ్ BjP ఉచ్చులో ఇరుక్కోవడం
దురదృష్టకరం.
◆ రేపు జనసేన ను BJP లో
అంతర్భాగం చేస్తారు.
◆ సోము వీర్రాజు తీసేసిన తహసీల్దార్, అసత్య
ఆరోపణలు చేస్తున్నారు
-------------------------------------------------------
BJP MLC మాధవ్.
§ NdA నుండి బయటకు వెళ్లిపోతున్న వైనం పై
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్రాసిన లేఖకు సమాధానంగా మా BjP అధ్యక్షుడు అమిత్ షా 9 పేజీలు
లేఖ వ్రాసారు.
§ అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని
అన్నారు.
§ అభివృద్ధి తరహా మంత్రంగా తీసుకుని ముందుకు
సాగుతున్నామని అన్నారు.
§ ఆంధ్రప్రదేశ్ పట్ల, తెలిగు
ప్రజల పట్ల ఎటువంటి వివక్ష చూపలేదని అన్నారు.
§ గతంలో
కంటే 2014
నిండి 18
మధ్య 107
శాతం ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు.
§ ఇంత భారీ మొత్తంలో నిధులు ఇస్తున్నా కేంద్రం
వివక్ష చూపుతుంది అనడం సరికాదు.
§ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 11 కేంద్ర
సంస్థలను నెలకొల్పుతాము.
§ 8 మౌలిక వసతుల కల్పన సంస్థలకు గానూ
ఐదింటిని ఇప్పటికే స్థాపించాము. దశల వారీగా నిధులు ఇస్తాము.
§ దుగరాజపట్నం లో పోర్టు సాధ్యం కాదని నిపుణులు
కమిటీ చెప్పింది. మీరు ఇక్కడ చెబితే అక్కడ పోర్టు నిర్మించడానికి సిద్ధంగా
ఉన్నాము.
§ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి సిద్ధంగా
ఉన్నామని అమిత్ షా లేఖలో పేర్కొన్నారు.
§ రైల్వే జోన్ పై సానుకూల నిర్ణయం తీసుకుంటాము.
§ రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులు ఇవ్వడానికి
సిద్ధంగా ఉన్నాము. ఇప్పటివరకు ఇచ్చిన నిధులతో 8 శాతం మాత్రమే ఖర్చు చేశారు.
మిగిలినవి ఏమైనాయో తెలియదు.
§ ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్
నుండి అమరావతి, అమరావతి
నుండి అనంతపురం రహదారుల అనుసంధానికి కట్టుబడి ఉన్నాము.
§ స్పెషల్ ప్యాకేజీ క్రింద నిధులు ఇవ్వడాన్నిKఈ సిద్ధంగా
ఉన్న ఎందుకు వినియోగించుకోవడం లేదు, దీనికి రాష్ట్రం సమాధానం
చెప్పాల్సిన అవసరం ఉంది.
§ EAP నిధులు తీసుకోకపోవడానికి కారణం
ఏమిటి?
§ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతో పాటుగా, పేర్కొనని
వాటికి కూడా నిధులు ఇస్తున్నమ్.
§ ఆంద్రప్రదేశ్ ను అభివృద్ధి తరహా నమూనాగా గుర్తించి, అభివృద్ధి
కి నిధులు ఇస్తున్నాము.
§ అమిత్ షా లేఖ రాష్ట్రానికి చెంప పెట్టు లాంటిది.
§ కేంద్రం పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు.
§ అమిత్ షా లేఖతో తమకు నూతన ఉత్సాహం వచ్చిందని, BJP చేసిన
అభివృద్ధి పనులపై ప్రజలలో కి తీసుకెళ్తాము.
§ ఆంద్రప్రదేశ్ సర్వేతో ముఖాభివృద్ధికి BJP కట్టుబడి
ఉంది.
§ A2 నిందితుడు విజయసాయిరెడ్డి PmO లో
తిరుగుతున్నాడు అనడం సరికాదు. ఆయనపై ఇంకా ఆరోపణలు రుజువు కాలేదు.
§ విజయసాయిరెడ్డి Accused మాత్రమే, convict కాదు.
§ రాజ్యసభ సభ్యులు, లోకసభ లోనికి ప్రధాని అపాయింట్మెంట్
లేకపోయినా PMO లోనికి
వచ్చే అధికారం ఉన్నది.
§ UC లు JFC కి ఇచ్చింది కానీ మాకు ఇవ్వలేదు.
మాకు కూడా ఇస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము.
---------------------------------------------
No comments:
Post a Comment