టిడిపి
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు
Ø బిజేపి
కుటీల రాజకీయాలను దేశం మొత్తం అసహ్యించుకుంటుంది.
Ø ఆంధ్రులకు చేసిన దగా దేశం మొత్తం తెలుస్తుందని అవిశ్వాసం చర్చకు
రానీయడం లేదు.
Ø ఏపి
బిజేపి నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై
లేనిపోని అబండాలను వేస్తుంది.
Ø లోటు బడ్జెట్ ఉన్న రాష్టానికి నిధులు తేవాలని
ఏపి బిజేపి నేతలకు
తెలియాదా ?
Ø విష్ణు కుమార్ రాజు ఏపి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని
చూస్తున్నారా ?
Ø రాం మాధవ్ , హరిబాబులు
పోరాటం చేస్తాంమంటున్నారు. ఎవరి మీద
చేస్తారు పోరాటం ఐదు కోట్ల ఆంధ్రుల మీదనా?
Ø మోడి బంధువు అయిన నీరవ్ మోడి పైనా?
Ø అమిత్ షా
కొడుకు కేసుల పైనా సిబిఐ విచారణకు ఆదేశించారు.
Ø వైసిపి , జవసేనలతో కలసి
బిజేపి పోలవరం ఆపాలని కుట్ర చేస్తుంది. పోలవరం జోలికి
వస్తే రైతులు తిరగబడతారని గుర్తుంచుకోవాలి.
Ø నాలుగేళ్లు
కనిపించని అవినీతి జనసేనకు ఇప్పడే కనిపించిందా ?
Ø జనసేన కార్యకర్తలే టచ్ లో ఉండని పవన్ కు 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనడం హస్యస్పాదం .
Ø పవన్ ఎవరి డైరెక్షన్ లో నడుస్తున్నాడో అందరికి
తెలుసు.
Ø గతంలో దేశంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధిస్తే....నేడు బిజేపి ఏపి పై ఎమర్జెన్సీ విధించింది.
Ø బిజేపి
పప్పులు ఏపి లో ఉడకవు .
---------------------------
ఉమ చిట్ చాట్...
Ø ఏ నాయకుడు చేయలేని నదుల అనుసంధానం చంద్రబాబు చేశారు..
Ø ఆనాడు పట్టిసీమ సూపర్ అని బీజేపీ నాయకులు
పొగిడారు..నేడు ఎందుకు ఈ విమర్శలు..
Ø అమరావతి నిర్మాణం ఆపాలని,
పోలవరం నిర్మాణం జరగకూడదు అని బీజేపీ చూస్తుంది...
Ø అవగాహాన రాహిత్యం గా పవన్ మాటలు ఉన్నాయి..
Ø పవన్ తీసుకున్న యూ టర్న్ ప్రజలు గమనిస్తూ
ఉన్నారు..
Ø అవిశ్వాసం మీద చర్చ జరగాలి.. చర్చ జరిగితేనే
ఎవరిది తప్పు అన్ని ప్రజలందరికి తెలుస్తోంది.
Ø బీజేపీ ఏపీ లో ఎమర్జెన్సీ వాతవరణం కల్పించాలని
చూస్తుంది..
Ø అవిశ్వాస
తీర్మానం పై చర్చ జరిగితే బీజేపీ అసలు రంగు బయటపడుతుంది అని సభ లో చర్చ జరగకుండా
బీజేపీ అడ్డుకుంటుంది..
Ø అవిశ్వాస
తీర్మానానికి మద్దతుగా175-200 మంది సభ్యులు సిద్ధంగా ఉన్నారు. దాన్ని దారి
మళ్లించడానికి బీజేపీ వారు కుట్రలు పన్నుతున్నారు...
Ø పార్లమెంట్ లో
తెలుగు ఎం.పీ లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి
నిన్న అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు గారు పట్టిసీమ పై అవినీతి ఆరోపణలు చేశారు...
Ø సీబీఐ
ఎంక్వైరీల పేరుతో 5 కోట్ల ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తారా ??
Ø దేశవ్యాప్తంగా
బీజేపీ ని ఎండగడతాం.. ఏపీ కి చేసిన ద్రోహాన్ని దేశప్రజలందరి దృష్టిలో పెడతాం..
----------------------------------------------------------------------
తెలుగుదేశం
పార్టీ విజయవాడ తూర్పు MLA గద్దె
రామ్మోహన్ రావు చిట్ చాట్
·
ఆనాటి కేంద్ర
ప్రభుత్వం రాష్ట్రానికి గాయం చేస్తే, ఇప్పటి కేంద్ర
ప్రభుత్వం ఆ గాయం మానకుండా రేపుతూ మరింత గాయం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం
చేస్తున్నాం.
· విభజన చేసిన కాంగ్రెస్ కు రాష్ట్రంలో డిపాజిట్లు
రాకుండా చేసిన విషయాన్ని బీజేపీ నేతలు ఎందుకు తెలుసుకోలేక పోతున్నారో తెలియడం లేదు.
· ఈ రోజు చేస్తున్న నిరసన కార్యక్రమాల వలన
ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు మరింత ఇబ్బంది పడకుండా, జపాన్ తరహాలో రోజు మాదిరిగా పనిచేసే సమయం కంటే మరింత ఎక్కువ సమయం పనిచేస్తూ
నిరసన తెలుపనున్నాం.
· ప్రజా ఆగ్రహానికి గురైన ఏ వ్యక్తులు
తపించుకున్నట్లుగా చరిత్రలో లేదు. అలాగే బీజేపీ
ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని, పశ్చాత్తాప పడి
తప్పులు సరి చేసుకోవాలి, లేకపోతే
భారతదేశం లో మీ మనుగడ కరువౌతుంది.
·
జూన్ నెలలో నాట్లు పడే పరిస్థితి నుండి,
ఎప్పుడు నాట్లు పడతాయి తెలియని పరిస్తితి కి వెళ్లి,
మరలా ఇప్పుడు పట్టిసీమ వలన జూన్ లో నాట్లు వేసుకునే పరిస్థితి కి వచ్చాము.
అటువంటి పట్టిసీమ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
·
------------------------------------------------------
TDP MLC బుద్దా వెంకన్న
◆ 11
కేసులలో A2 గా ఉండి, జగన్ కు సహకరించడమే కాక, నేరాలు ఎలా చేయాలో చెప్పిన విజయసాయిరెడ్డి నిన్న
చంద్రబాబుని బోను ఎక్కిస్తా అంటూ ఉడత ఊపులు ఊపుతున్నాడు.
◆ విజయసాయిరెడ్డిని పుట్టించిన వాళ్ళు కూడా
చంద్రబాబును బోను ఎక్కించలేరు.
◆ అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ అయితే, నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.
◆ 2000
సం,, లో YSR
అనేక రిట్లు వేసి, మరలా అతనే
ఉపసంహరించుకున్నాడు.
◆చంద్రబాబు పై
జగన్ తల్లి విజయమ్మ 26 కేసులు పెడితే
సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది.
◆ జగన్ కేసులు నిరూపణ అయితే ఎన్నాళ్ళు జైలు శిక్ష
వేయాలో జడ్జి లకు కన్ఫ్యూషన్.
◆ జగన్ ను బహిరంగంగా ఉరి తీయాలి.
◆ విజయసాయిరెడ్డి లాంటి నేరస్తులకు అపాయింట్ మెంట్
ఇచ్చిన ప్రధాని కార్యాలయం విజయమాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఇస్తుందా?
◆ ప్రధాని కార్యాలయం నుండి బయటకు వచ్చి
విజయసాయిరెడ్డి చంద్రబాబు ను బోను ఎక్కిస్తాను అని మాట్లాడుతుంటే ప్రజలు అర్ధం
చేసుకోలేరా.
◆ ఆర్థిక నేరస్తులను తన కార్యాలయంలోనికి
రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానిది.
◆ నిజాయితీగా ఉన్న వ్యక్తి పై CBI కేసులు పెట్టి విచారణ చేయాలంటున్నారు.
◆ CBI వాళ్ళ చెప్పుచేతల్లో ఉన్నట్లు, మా మీదికి పంపుతాము అంటే మీ ఆటలు సాగవు.
◆ అవినీతి పరులపై మాత్రమే CBI విచారణ చేస్తుంది.
----------------------------------------
పొన్నూరు టిడిపి MLA ధూళిపాళ్ళ
నరేంద్ర
● విష్ణు కుమార్
రాజు నిన్న పట్టిసీమ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యత రాహిత్యాన్ని
తెలియచేస్తున్నాయి.
● సెప్టెంబర్ 2015 లో పట్టిసీమ ప్రారంభిస్తే, 2016 మార్చిలో CAG నివేదిక ఇచ్చింది. ఇప్పుడు 2 సం,, తరువాత TDP
రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడుతుంటే, కేంద్రం పై అవిశ్వాసం పెడతా ఉంటే, ఈ సమయంలో TDP
పై అవినీతి ఆరోపణలు చేయడం BJP ఉద్దేశాన్ని
బహిర్గతం చేస్తుంది.
● రాష్ట్ర విభజన
కు వ్యతిరేకంగా ఆరోజు పోరాటం చేశాం, విభజన జరిగితే
నాగార్జున సాగర్ డెల్టా రైతులు నష్ట పోతారని చెప్పాం.
● డెల్టా
హక్కుగా 132 TMC లు రావాల్సి ఉంటే, ఆ రోజుల్లో 140 TMC లు వచ్చేవి.
● ఇప్పుడు 2015-16 లో 8 TMC లు, 2016-17 లో 40
TMC లు, 2017- 18 లో కూడా అలాగే
వచ్చాయి.
● డెల్టా
ప్రాంతం ఎడారిగా మారుతుందని, పోలవరం ఆలస్యం
అవుతుంది అని, పట్టిసీమ
కట్టి డెల్టా కి నీళ్లు ఇచ్చాము.
● ఓపెన్ టెండర్
లు పిలిచి, 5 శాతం సీలింగ్
ఎత్తివేసాం. రైతులను
కాపాడదానికి అతి తక్కువ కాలంలో పూర్తి చేయాలని భావించి, 5 1/2 నెలల కాలంలో
కట్టి డెల్టాకు నీళ్లు ఇచ్చాము.
● ఈ మూడు సం,, లలో 115 TMC ల నీళ్లు ఇచ్చాము.
● 2 సం,, తరువాత BJP
వాళ్ళు పట్టిసీమ పై విమర్శలు చేయడం రైతులకు బాధని కలిగిస్తుంది.
● టీడీపీ NDA నుండి బయటకు వచ్చిన తర్వాత ఆరోపణలు చేయడం
ఆశ్చర్యం కలిగిస్తుంది.
● ముఖ్యమంత్రి, అధికారులకు, కాంట్రాక్టర్లు
కు కూడా సన్మానం చేయాలని ఆనాడు సభలో మాట్లాడిన విష్ణు కుమార్ రాజు, ఈ రోజు అవినీతి ఆరోపణలు చేయడం, అసలు ఆయన ఆలోచనలు ఏమిటో ప్రజలకు చెప్పాలి.
● రైతులకు BJP క్షమాపణలు చెప్పాలి.
● పట్టిసీమ పై
వేసిన అన్ని కేసులు హైకోర్టు కొట్టివేసింది.
● అర్ధం లేని
ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరు.
● 30 పంపులకు గానూ, 24 పంపులే పెట్టామని
మాట్లాడుతున్నారు, అధిక
సామర్ధ్యం గల పంపులు పెట్టి ముందుగా చెప్పిన ప్రకారం 8400 క్యూసెక్కుల నీటిని పంప్ చేస్తున్నామా, లేదా అనేది చూడాలి.
● CAG చట్టబద్ధమైన
ఏజెన్సీ, CAG అభ్యంతరాలను PAC చూసుకుంటుంది.
--------------------------------------------------
ఎమ్మిగనూరు
ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి చిట్ చాట్
§
మోడీ ని
ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన సీబీఐ ఎంక్వైరీలు, ఐటీ దాడులు చేయించేలా చంద్రబాబు మీద, లోకేష్ బాబు
మీద, టీడీపీ మీద
కుట్ర జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది.
§
లక్షల కోట్లు
దోచుకున్న జగన్ గురించి మాట్లాడరు.. బ్యాంకు లని మోసం చేసిన నీరవ్ మోడీ లాంటి వారి
గురించి మాట్లాడరు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తున్న చంద్రబాబు ని
బ్లాక్మెయిల్ చేస్తారా ??
రాష్ట్రాన్ని బెదిరిస్తారా???
§
దేశంలో
స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామనే బీజేపీ ఈ రోజు పార్లమెంట్ లో సమాధానాలు చెప్పుకోలేక
అక్కడ ఏ.ఐ.ఏ.డి.ఎం.కె ,
తెరాస పార్టీలతో రాష్ట్రంలో జగన్, పవన్ లతో కలిసి డ్రామాలాడుతోంది.
§ ముఖ్యమంత్రి గారికి ఏ హాని చేసినా రాష్ట్ర ప్రజాలందరికి హాని చేసినట్టే...
*********************************
No comments:
Post a Comment