Nov 30, 2017

నేడు మంత్రి మండలి సమావేశం


      సచివాలయం, నవంబర్ 30: సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో డిసెంబర్ 1వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులుముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సచివాలయ నియమనిబంధనలను అనుసరించి సకాలంలో ప్రతిపాదనలు పంపాలని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...