Nov 30, 2017

నేడు మంత్రి మండలి సమావేశం


      సచివాలయం, నవంబర్ 30: సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో డిసెంబర్ 1వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులుముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సచివాలయ నియమనిబంధనలను అనుసరించి సకాలంలో ప్రతిపాదనలు పంపాలని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...