సచివాలయం, నవంబర్ 17: సింగపూర్ మంత్రి ఈశ్వరన్
బృందానికి శాసనసభ వద్ద శుక్రవారం ఉదయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. వారికి శాసనసభ సమావేశ హాలును చూపించారు. తరువాత సచివాలయంలోని 5వ బ్లాక్ లోపల డిపార్ట్ మెంట్లను, సమావేశ హాలును చూపించారు. సమావేశ హాలులో ఒక గ్రూప్
ఫొటో దిగారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్
చెరుకూరి శ్రీధర్ ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment