Nov 18, 2017

సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం శాసనసభ, సచివాలయం సందర్శన



సచివాలయం, నవంబర్ 17: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందానికి  శాసనసభ వద్ద శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు.  వారికి శాసనసభ సమావేశ హాలును  చూపించారు. తరువాత సచివాలయంలోని 5వ బ్లాక్ లోపల డిపార్ట్ మెంట్లను, సమావేశ హాలును చూపించారు. సమావేశ హాలులో ఒక గ్రూప్ ఫొటో దిగారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఉన్నారు

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...