సచివాలయం, నవంబర్ 17: సింగపూర్ మంత్రి ఈశ్వరన్
బృందానికి శాసనసభ వద్ద శుక్రవారం ఉదయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. వారికి శాసనసభ సమావేశ హాలును చూపించారు. తరువాత సచివాలయంలోని 5వ బ్లాక్ లోపల డిపార్ట్ మెంట్లను, సమావేశ హాలును చూపించారు. సమావేశ హాలులో ఒక గ్రూప్
ఫొటో దిగారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్
చెరుకూరి శ్రీధర్ ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment