సచివాలయం, సెప్టెంబర్ 17: సచివాలయం 3వ బ్లాక్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) బ్రాంచ్ లో బుధవారం సాయంత్రం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి
సీఎస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డీజీఎం వి.ప్రేమ్ జీ, ఏజీఎం ఎస్ఎస్ వి.నాగేంద్ర కుమార్, బ్రాంచ్ మేనేజర్ సీవి
ఆధిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment