సచివాలయం, సెప్టెంబర్ 17: సచివాలయం 3వ బ్లాక్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) బ్రాంచ్ లో బుధవారం సాయంత్రం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి
సీఎస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డీజీఎం వి.ప్రేమ్ జీ, ఏజీఎం ఎస్ఎస్ వి.నాగేంద్ర కుమార్, బ్రాంచ్ మేనేజర్ సీవి
ఆధిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!
‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే అద్భుతమైన కవిత్వం రాయగల దిట్ట ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
కేంద్ర నిధులలో అధిక వాటా రాబట్టే విధంగా ప్రణాళికలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనపై సీఎస్ సమీక్ష సచివాలయం, మార్చి 27: రా...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment