సచివాలయం, సెప్టెంబర్ 17: సచివాలయం 3వ బ్లాక్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) బ్రాంచ్ లో బుధవారం సాయంత్రం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి
సీఎస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డీజీఎం వి.ప్రేమ్ జీ, ఏజీఎం ఎస్ఎస్ వి.నాగేంద్ర కుమార్, బ్రాంచ్ మేనేజర్ సీవి
ఆధిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment