Oct 18, 2017

ఎస్ బీఐ దీపావళి వేడుకల్లో సీఎస్


సచివాలయం, సెప్టెంబర్ 17: సచివాలయం 3వ బ్లాక్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) బ్రాంచ్ లో బుధవారం సాయంత్రం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సీఎస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డీజీఎం వి.ప్రేమ్ జీ, ఏజీఎం ఎస్ఎస్ వి.నాగేంద్ర కుమార్, బ్రాంచ్ మేనేజర్ సీవి ఆధిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...