Oct 3, 2017

10న మంత్రి మండలి సమావేశం



సచివాలయం, అక్టోబర్ 3: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 10వ తేదీ మంగళవారం సాయంత్రం 3 గంటలకు సచివాలయం బ్లాక్ 1లోని  మంత్రి మండలి సమావేశ మందిరంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...