Oct 3, 2017

10న మంత్రి మండలి సమావేశం



సచివాలయం, అక్టోబర్ 3: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 10వ తేదీ మంగళవారం సాయంత్రం 3 గంటలకు సచివాలయం బ్లాక్ 1లోని  మంత్రి మండలి సమావేశ మందిరంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...