సచివాలయం, సెప్టెంబర్ 13: విజయవాడ
ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 20,21 తేదీలలో రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం
జరుగుతుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక
ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో చర్చించే అంశాలను ప్రత్యేకంగా కలెక్టర్లకు
తెలియజేస్తామన్నారు. కలెక్టర్లతోపాటు శాఖాధిపతులు ఎవరైతే తప్పనిసరిగా హాజరు
కావలసిన అవసరం ఉంటుందో వారు మాత్రమే రావాలని పేర్కొన్నారు. తక్కువ మంది
శాఖాధిపతులను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించవలసిందిగా ప్రత్యేక ప్రధాన
కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను డాక్టర్ మన్మోహన్ సింగ్ కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment