Apr 11, 2018

16న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం
సచివాలయం, ఏప్రిల్ 11: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం ఒకటవ  బ్లాక్‌ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తమ ప్రతిపానలను సకాలంలో సాదారణ పరిపాలనా(కేబినెట్-1) విభాగానికి పంపాలని కోరారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...