సచివాలయం, మే15: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా కొత్తగా ఎన్నికైన శత్రుచర్ల విజయరామ రాజు, వాకాటి నారాయణ రెడ్డి సోమవారం ఉదయం వెలగపూడి శాసనసభ ప్రాంగణంలోని మండలి అధ్యక్షుని చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. మండలి అధ్యక్షుడు డాక్టర్ చక్రపాణి వారిచేత ప్రమాణం చేయించారు. శత్రుచర్ల విజయరామ రాజు శ్రీకాకుళం జిల్లా నుంచి, వాకాటి నారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!
‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే అద్భుతమైన కవిత్వం రాయగల దిట్ట ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
కేంద్ర నిధులలో అధిక వాటా రాబట్టే విధంగా ప్రణాళికలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనపై సీఎస్ సమీక్ష సచివాలయం, మార్చి 27: రా...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment