సచివాలయం, మే15: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా కొత్తగా ఎన్నికైన శత్రుచర్ల విజయరామ రాజు, వాకాటి నారాయణ రెడ్డి సోమవారం ఉదయం వెలగపూడి శాసనసభ ప్రాంగణంలోని మండలి అధ్యక్షుని చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. మండలి అధ్యక్షుడు డాక్టర్ చక్రపాణి వారిచేత ప్రమాణం చేయించారు. శత్రుచర్ల విజయరామ రాజు శ్రీకాకుళం జిల్లా నుంచి, వాకాటి నారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment