సచివాలయం, ఆగస్ట్ 7: ఏపీ ఆహార కమిషన్ చైర్మన్ గా జేఆర్ పుష్పరాజ్ సోమవారం
ఉదయం సచివాలయం 4వ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నీలయపాలెం విజయ్ కుమార్ (చిత్తూరు), జి. కృష్ణమ్మ(కర్నూలు), డాక్టర్ స్వర్ణ గీత(ప్రకాశం), ఎల్. వెంకట్రావ్ ( విశాఖ), ఎన్.శ్రీనివాసరావు (తూర్పుగోదావరి జిల్లా) ఆహార కమిషన్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ
కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, వినుకొండ శాసనసభ్యులు జీవీ.ఆంజనేయులు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment