Aug 8, 2017

ఏపీ ఆహార కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పుష్పరాజ్

సచివాలయం, ఆగస్ట్ 7: ఏపీ ఆహార కమిషన్ చైర్మన్ గా జేఆర్ పుష్పరాజ్ సోమవారం ఉదయం సచివాలయం 4వ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నీలయపాలెం విజయ్ కుమార్ (చిత్తూరు), జి. కృష్ణమ్మ(కర్నూలు), డాక్టర్ స్వర్ణ గీత(ప్రకాశం), ఎల్. వెంకట్రావ్ ( విశాఖ), ఎన్.శ్రీనివాసరావు (తూర్పుగోదావరి జిల్లా) ఆహార కమిషన్ సభ్యులుగా  బాధ్యతలు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, వినుకొండ శాసనసభ్యులు జీవీ.ఆంజనేయులు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...