13న మంత్రి మండలి సమావేశం
సచివాలయం,ఫిబ్రవరి 11: ఈ నెల 13వ
తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ హాలులో ఈ
సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment