Feb 12, 2019


13న ఉదయం 8 గంటలకే  మంత్రి మండలి సమావేశం
            సచివాలయం,ఫిబ్రవరి 11: ఈ నెల 13వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగవలసిన మంత్రి మండలి సమావేశం ఉదయం 8 గంటలకే జరుగుతుందని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్  మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ హాలులో ఈ సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...