Apr 24, 2019

ముఖ్యమంత్రి సహాయ నిధికి టెక్ మహీంద్ర రూ.20 లక్షల విరాళం


అమరావతి, ఏప్రిల్ 24: ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)కి టెక్ మహీంద్ర సంస్థ రూ.20 లక్షల రూపాయలు అందజేసింది. సచివాలయంలోని 1వ బ్లాక్ మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం సంస్థ విసి కెవిఆర్ సుబ్రహ్మణ్యం   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంను కలిసి చెక్కుని అందజేశారు.




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...