Aug 31, 2018


6న మంత్రి మండలి సమావేశం
                సచివాలయం, ఆగస్ట్ 31: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం సెప్టెంబర్ 6వ తేది గురువారం సాయంత్రం 3 గంటలకు సచివాలయం 1వ బ్లాక్  మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ హాలులో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...