Aug 31, 2018


6న మంత్రి మండలి సమావేశం
                సచివాలయం, ఆగస్ట్ 31: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం సెప్టెంబర్ 6వ తేది గురువారం సాయంత్రం 3 గంటలకు సచివాలయం 1వ బ్లాక్  మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ హాలులో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...