Aug 28, 2018


6 నుంచి శాసనసభ సమావేశాలు
31 లోపల మీడియా పాస్ దరకాస్తులు
        సచివాలయం, ఆగస్ట్ 28: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 31వ సెషన్, 14వ శాసనసభ 12వ సెషన్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర లెజిస్లేచర్ కార్యదర్శి ఎం.విజయ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలకు పాస్ ల నిమిత్తం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఈ నెల 31వ తేదీ లోపల దరకాస్తులు సమర్పించాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...