Aug 20, 2018


23న టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
              సచివాలయం, ఆగస్ట్ 20: రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఈ నెల 23వ తేదీ గురువారం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరిపాలనా శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ఈ జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని కోరారు.


No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...