Dec 26, 2024

జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ బీఓడీకి నా ప్రశ్నలు

1. మన భూమిని ఇతరులు ఆక్రమిస్తుంటే ఏం చేశారు?

2.మన భూమిలో అక్రమంగా భవనాలు నిర్మిస్తే ఏం చేశారు?

3.ఆ నిర్మాణాలు చట్టవిరుద్ధం కాదా?

4.అది అరాచకం కాదా?

5.అది విచ్ఛిన్నం, విధ్వంసం కాదా?

6.సభ్యులు ఆక్రమించడంలేదు. స్వాధీనం చేసుకుంటున్నారు.

7.ఇప్పటికే ఆక్రమించినవారు సంఘ విద్రోహ శక్తులు కాదా? ఆక్రమణల వివరాలు సభ్యులకు ఎందుకు తెలపలేదు? మన సొసైటీ స్థలంలో ఇతరులు అడుగుపెడుతుంటే ఏం చేశారు. స్టాఫ్ దేనికి? వారి విధులు ఏమిటి? వారికి జీతాలు దేనికి? 

8. ఆందోళన చెందకుండా, డబ్బు కట్టి ఇన్ని సంవత్సరాలు గా ఎదురుచూస్తూ చచ్చిపోవాలా?

9.దేశ అత్యున్నత  న్యాయస్థానం మన భూమిని డెవలప్ చేసుకోమంటే ఎందుకు చేయలేదు? ఎందుకు ప్లాట్లు వేయలేదు. ఎందుకు సభ్యులకు పంపిణీ చేయలేదు? 

10.మన భూమిలో మనం నిర్మాణాలు చేసుకోవడానికి సుప్రీం కోర్టు సర్వహక్కులు ఇచ్చిన తర్వాత కూడా బీఓడీ ఏం చేశారు?

11.మన స్థలం హద్దులలో పిల్లర్స్ పాతి, ముళ్ల తీగలతో కంచెవేసి ఉంటే ఆక్రమణలు జరిగేవి కావు. ఆ పని ఎందుకు చేయలేదు?. సభ్యుల అనుమతిలేకుండా లక్షలకు లక్షలు ఖర్చుచేసి రేకులు ఎందుకు వేశారు? వాటి బదులు మన స్థలం చుట్టూతా పది అడుగుల పిల్లర్సు వేసి, ఇనుప తీగలు పెట్టి ఉంటే ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. 

12.ఇన్ని కోట్లు పెట్టి కొనుకున్న భూమికి, ఇన్ని ఏళ్లు గడిచినా హద్దు రాళ్లు ఏర్పాటు చేసుకోకుండా ఎవరైనా ఉంటారా?  మీరు ఉంటారా?     మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు చేశామో  ఆలోచించండి.

13.సభ్యుల అనుమతిలేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేని అధ్యక్షుడిని ఎందుకు చేశారు? సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అతను ఏం చేశారు? అతనిని ఎవరు తీసుకువచ్చారు? ఎందుకు తీసుకువచ్చారు? అతనికి ఎవరు మద్దతు ఇచ్చారు? ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని విధ్వంసాలు?

14.16 ఏళ్లు. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది. అన్ని అంశాలలో ఫెయిల్ అయ్యామని అర్థంకాలేదా?  ఇంకా పదవులు పట్టుని వేలాడంటం ఏమిటి? ఇంకా సర్వనాశనం కాలేదనా?  ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఏం చేశారో ఒక్కసారైనా ఆలోచించారా?

15.ఇప్పటి వరకు జరిగిన అక్రమాలకు, అరాచకానికి, విధ్వంసానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

16.బీఓడీకి ఒక విధానం ఉందా? అది ఏమిటి?  సుప్రీం కోర్టు తాజా తీర్పు ముందు వరకు, ఇప్పటికీ మన భూమిని ఇతరులు తమ అవసరాలకు వినియోగించుకుంటూనే ఉన్నారు. ఏం చేశారు? ఏం చేస్తున్నారు?

17. ఇతరులు ఆక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకున్నవారు, ఇప్పుడు డబ్బు చెల్లించిన సభ్యులు స్వాధీనం చేసుకుంటుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? సభ్యులు స్వాధీనం చేసుకోవడం అంటే, మన భూమిని కాపాడటానికి వారు మరికొంత నష్టపోవడానికి సిద్ధపడుతున్నారని అర్థం.

18.సభ్యులు స్వాధీనం చేసుకోవడం అంటే మన భూమిని వారు రక్షిస్తున్నట్లే లెక్క. స్వాధీనం చేసుకోవడానికి సొసైటీ తరఫున విధివిధానాలు రూపొందించండి. మన భూమిని మనం పంచుకునే సమయంలో, వారు స్వాధీనం చేసుకున్న భూమిని సొసైటీకి అప్పగిస్తామని, పక్కా నిర్మాణాలు చేపట్టం అని  సభ్యుల వద్ద నుంచి అఫిడవిట్ తీసుకోవచ్చు.  ప్రభుత్వ అండతో, పోలీసు రక్షణతో ఆక్రమణలు ఆపండి. స్వాధీనాలు ఆపవద్దు.  

19.మీరంతా సీనియర్ జర్నలిస్టులే. జీవితాలు ఎలా ఉంటాయో మనకి తెలియంది కాదు. చనిపోయిన కుటుంబాలు, బతికి ఉన్నవారిలో సింహంభట్ల సుబ్బారావు వంటి వారి పరిస్థితి ఆలోచించంది. వారి మానసిక వేదన అర్థం చేసుకోండి. అటువంటి ఎందరో ఉన్నారు.  సభ్యులు కట్టలు తెగిన ఆవేశంతో ఉన్నారు. ఇన్నేళ్లు ఎదురు చూసిచూసి ఇక ఆగలేక స్వాధీనానికి దిగారు. ఇన్నేళ్లు వారి సహనాన్ని పరీక్షించారు. ఇక ఆపకండి. 

20. సభ్యుల స్వాధీనం అన్న ఆలోచనకు అనుగుణంగా మనం ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఒకేరకమైన పోకడ, బుజ్జగింపులు, నచ్చజెప్పడాలు, బెదిరింపులు... చేస్తూ ఇక్కడి వరకు తీసుకువచ్చారు. ఇక మీ వల్ల కాదని మీకు అర్ధం కావడంలేదా? 

21.కొందరు కుయుక్తులతో సొసైటీ లక్ష్యాన్ని నాశనం చేశారు. 1100 కుటుంబాలతో, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.   టీమ్ మారాలి. ఆలోచనా విధానం మారాలి.  సొసైటీ కోసం పూర్తి కాలం పనిచేసే వారు కావాలి. 

22. సొసైటీ నిర్వహణ విషయంలో సభ్యుల వద్ద దాపరికం ఎందుకు? బహిరంగ పరచకూడని న్యాయసంబంధమైన విషయాలు కొన్ని ఉంటాయి. సొసైటీ ప్రయోజనాల రీత్యా వాటిని గోప్యంగా ఉంచవచ్చు. ఇతర వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు?  సభ్యుల పూర్తి వివరాలు, వారి నామినీ ఎవరు? (బ్యాంకుల విధానంలో) ఎవరు ఎంత డబ్బు చెల్లించారు? ఎవరు ఎంత తిరిగి తీసుకున్నారు? రూ.50వేలు, రూ.25వేలు ఎదుగు వసూలు చేశారు? దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఇప్పుడు సొసైటీ వద్ద ఎంత డబ్బు ఉంది?...ఇటువంటి వివరాలను వెబ్ సైట్ ఎందుకు పెట్టలేదు.?

23.మన భూముల వద్ద సొసైటీ తరఫున ఎటువంటి యాక్టివిటీ లేదు. ఇప్పుడు సభ్యులు వచ్చి మనందరి తరఫున, మనందరి కోసం స్వాధీనం చేసుకుంటున్నారు. చేసుకోనివ్వండి. 

24.ఎవరో బయటవారిలో పంచాయతీలు కష్టమా? వారిలో ఎస్సీలు ఉన్నారని భయపెట్టడం, బెదిరించడం. మనలో ఎస్సీలు లేరా? వారితో మాట్లాడి వారిని ఎందుకు ముందు పెట్టడంలేదు? ఆక్రమణదారులతో పంచాయతీలు కష్టమా?  మన సభ్యులు, డబ్బు కట్టినవారితో పంచాయతీలు చేసుకోవడం కష్టమా? అందరూ ఆలోచించండి. 

25.సుప్రీం కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల మన భూమిని పక్కాగా మన స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అసాంఘీక శక్తులు మనకి నష్టం కలిగిస్తాయని భయపెట్టకండి. మనవారే ఎంత నష్టం కలిగించారో, ఎన్ని అరాచకాలు చేశారో అందరికీ తెలుసు.   స్వాధీనానికి ముందుకు వచ్చేవారికి సహకరించి, మొత్తం భూమిని  కాపాడే ప్రయత్నం చేయండి. అందుకు ప్రభుత్వం, పోలీసుల సహకారం తీసుకుందాం.  ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మాట్లాడటం, ఒక గంట, ఒక పూట వచ్చి పని చేయడం కాదు. పూర్తి కాలం, నిజాయితీ పనిచేసేవారికి బాధ్యతలు అప్పగించండి. 

ఏపీ మంత్రి వర్గం సెల్ నంబర్లు - ఇ.మెయిల్స్

  

1. ఎన్.చంద్రబాబు నాయుడు - ముఖ్యమంత్రి - మొబైల్ :  9963510004/   9705710004

2. కె.పవన్ కళ్యాణ్      ఉప ముఖ్యమంత్రి

    మొబైల్ :  93813-09696      pawan.k786@gmail.com

3. ఎన్. లోకేష్      మొబైల్ : 0863-2499999      lokeshnara@gmail.com

4. కె. అచ్చెన్నాయుడు     మొబైల్ :  94401- 96777     katchannaidu@gmail.com

5. కొల్లు రవీంద్ర      మొబైల్ :  99851-22254      kolluravindra@gmail.com

6. నాదెండ్ల మనోహర్      మొబైల్ :  98490-00006     nadendalamanohar@ gmail.com

7. పి.నారాయణ    మొబైల్ :  98481-72501   narayanaponguru@   gmail.com

8. వంగలపూడి అనిత    మొబైల్ :  80994-88888/         90955-48888

    anithavangalapudi@    gmail.com

9. సత్యకుమార్ యాదవ్     మొబైల్ :   98105-09999/            74829-99999

    satyaosd@gmail.com

10. ఎన్. రామానాయుడు      మొబైల్ : 92477-31129      ramanaidunimmala@  gmail.com

11. ఎన్.ఎం.డి.ఫరూక్       మొబైల్ : 98496-99920     ministerfarook@gmail. com

12. ఎ.రామనారాయణరెడ్డి      మొబైల్ : 98490- 48855/           94412-20555

     ananmramanarayanareddy 139@gmail.com

13. పయ్యావుల కేశవ్      మొబైల్ : 98480-32984     payyavulakeshav@gmail.  com

14. ఎ. సత్య ప్రసాద్       మొబైల్ : 99120-77777/         96764-47777

     anaganimla@hotmail.com

15. కె. పార్ధసారధి      మొబైల్ : 98483-04112/           96983-59999

    nitinkrishna1811@gmail.com

16. డి. వీరాంజనేయస్వామి      మొబైల్ : 98491-94903    doctorswamydola@ gmail.com

17. జి. రవికుమార్       మొబైల్ : 98485-25717      gravikumarmlaaaddanki@gmail.com

18. కందుల దుర్గేష్       మొబైల్ : 91128-99999     lakshmidurgesh@gmail. com

19. జి.సంధ్యారాణి      మొబైల్ : 94916-99633    sandhyatdp@gmail.com

20. బి.సి. జనార్ధనరెడ్డి      మొబైల్ : 94944-94944/            94410- 43333

      bcjreddy2@gmail.com

21. టి.జి. భరత్      మొబైల్ : 98483-59999     tgbharath@hotmail.com

22. ఎస్.సవిత      మొబైల్ : 94406-10201/     83091-70485

     savithahpe1@gmail.com

23. వాసంశెట్టి సుభాష్        మొబైల్ : 95344-44999    subashforrcp@gmail.com

24.  కొండపల్లి శ్రీనివాస్        మొబైల్ : 91771-12349      skondapalli9@gmail.com

25. ఎం.రామ్ ప్రసాద్ రెడ్డి      మొబైల్ : 63610-27470     prasadreddy3@gmail.com

పాఠశాల విద్యలో సంస్కరణలు

విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి 16,437 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు

పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

సర్కారు స్కూళ్లను ప్రైవేటుకుదీటుగా తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ చర్యలు

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది ఆంధ్రామోడల్ ఎడ్యుకేషన్ ను తె చ్చేందుకు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయగా, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి రిక్రూట్ మెంట్ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. మెగా డిఎస్సీలో ఎక్కువమంది నిరుద్యోగ టీచర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)ను పారదర్శంగా నిర్వహించారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన టెట్ లో 1,87,256 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ప్రభుత్వం అనాలోచితంగా విడుదల చేసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గొడ్డలిపోటులాంటి జిఓ 117ని రద్దుచేసి, కొత్త డ్రాఫ్ట్ మోడల్ ను సిద్ధం చేశారు. కొత్తపోస్టుల భర్తీ ప్రారంభమయ్యే లోగా విద్యాబోధనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 9,197 ఉపాధ్యాయ స్థానాలను సర్దుబాటు ద్వారా భర్తీచేశారు. ప్రభుత్వస్కూళ్లను రాజకీయాలకు అతీతంగా సిఎంతో సహా ఎటువంటి రాజకీయనేతల ఫోటోలు లేకుండా అకడమిక్ క్యాలెంటర్ రూపొందించారు. విద్యాశాఖకు సంబంధించిన వివిధ పథకాలకు రాజకీయలకు సంబంధం లేని స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడమేగాక దేశంలోనే తొలిసారిగా 44వేల ప్రభుత్వ పాఠశాలల్లో7 డిసెంబర్ 2024న  మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో నిర్వహించారు.  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సలహాలతో విద్యార్థుల్లో విద్యతోపాటు నైతిక విలువలను పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. రాబోయే అయిదేళ్లలో ఆంధ్రామోడల్ విద్యావ్యవస్థను తయారుచేసేందుకు గత ఆరునెలలుగా మంత్రి లోకేష్ చేస్తున్న ప్రణాళికాబద్ధమైన చర్యలు సత్ఫలితాలస్తున్నాయి. 

పాఠ్యాంశాల్లో మార్పులకు చర్యలు

మారుతున్న కాలానికి అనుగుణంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020, నిపుణ్ భారత్ కి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, పాఠ్య ప్రణాళికలో మార్పులకు కసరత్తు ప్రారంభించారు. విద్యాసంస్కరణల్లో యునిసెఫ్ తోపాటు ప్రథమ్, జె-పాల్, మది, లీడర్ షిప్ ఈక్విటి (ఎల్ఎఫ్ఇ) వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో భాగంగా ఉత్తమ బోధనా పద్ధతులకు శ్రీకారం చుట్టారు. బడిబయట ఉన్న 84,640 మంది విద్యార్థులకు నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ డ్రైటింగ్ సెంటర్లు  (NRSTCలు), సీజనల్ హాస్టల్స్ ద్వారా మెయిన్ స్ట్రీమ్ లోకి తెచ్చారు. ప్రతి బిడ్డను సమర్థవంతంగా ట్రాక్ చేయడానికి ICDS, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, పాఠశాల విద్యా విభాగాల నుండి డేటాబేస్‌లను సమగ్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. నమోదు చేసుకున్న విద్యార్థులలో 80% మందికి APAAR IDలు రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా  విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చకున్నారు. SCERTలో ఖాళీలను భర్తీ చేశారు. కెజిబివిల్లో 342 మంది బోధన, 991 మంది బోధనేతర సిబ్బందిని నియమించారు. కెరీర్ ప్లానింగ్, మానసిక ఎదుగుదల, సంఘర్షణల పరిష్కారంలో విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి 255 మంది కెరీర్, మానసిక ఆరోగ్య సలహాదారులను నియమించారు. విద్యార్థుల్లో డిజిటల్ సౌలభ్యాన్ని పెంపొందించడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (CwSN) సమగ్ర క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను పెంపొందించడంలో ఎపి ప్రభుత్వం చేసిన కృషిని కేంద్రం గుర్తించింది. వికలాంగుల హక్కుల చట్టం అమలులో ఉత్తమ రాష్ట్రంగా నిలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు ఇటీవల డిల్లీలో జాతీయ అవార్డును అందుకున్నారు. 

అకడమిక్, మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44వేల పైచిలుకు పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ప్రతిభ ఆధారంగా అకడమిక్ స్టార్ రేటింగ్, తరగతి గదుల్లో మౌలిక వసతులు, టాయ్ లెట్లు, తాగునీటి సౌకర్యం వంటి 18 అంశాల ప్రాతిపదికన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న రేటింగ్ మెరుగుదలకు రూట్ మ్యాప్ నిర్దేశించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో టీచ్ టూల్ ఉపయోగించి ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను అంచనావేసి బోధనా పద్ధతుల మెరుగుదలకు చర్యలు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుల స్వీయ-అవగాహన, స్వీయ-నిర్వహణ, కమ్యూనికేషన్, సమస్యల పరిష్కరంతో సహా కీలక నాయకత్వ సామర్థ్యాల్లో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆయా ప్రాంతాల్లోని అభిరుచులకు తగ్గట్లుగా మెనూ మార్పు చేశారు. జనవరి నుంచి KGBV స్కూళ్లలో డైట్ ఛార్జీలను ₹1,400 నుండి ₹1,600కి పెంచేలా ఉత్తర్వులు జారీచేశారు. మెగా పేరెంట్-టీచర్ సమావేశాల సందర్భంగా, విద్యార్థుల పనితీరుతో పాటు పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యకలాపాలలో వారు సాధించిన విజయాలను పొందుపరుస్తూ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్‌లు తల్లిదండ్రులకు అందజేశారు.హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారిచే స్క్రీనింగ్ చేసిన విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్‌లను వివరించే హెల్త్ కార్డ్‌లను కూడా అందజేశారు. 

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం గత ఆరునెలల్లో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆయా కళాశాలల పనివేళలను ఉదయం 9నుంచి సాయంత్రం 5వరకు పొడిగించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, KGBVలు, AP మోడల్ స్కూల్‌లు, AP రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, ఉన్నత పాఠశాల ప్లస్‌లను కవర్ చేస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, స్కూల్ బ్యాగ్‌లు ఉచితంగా అందజేశారు. RJDల పర్యవేక్షణలో జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో అకడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్‌లు ఏర్పాటుచేశారు. 11వ, 12వ తరగతి విద్యార్థుల ఇంటర్నల్ పరీక్షల కోసం కేంద్రీకృత ప్రశ్నపత్రాల తయారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి, ఫిబ్రవరి 2025లో నిర్వహించే రెండు ప్రీ-ఫైనల్ పరీక్షలు కూడా ఇదే విధానంలో నిర్వహిస్తారు. వెనుకబడిన విద్యార్థుల ప్రాక్టీస్ కోసం విద్యార్థులందరికీ కొచ్చన్ బ్యాంకులను అందజేశారు. ఉత్తీర్ణత శాతం మెరుగుదలకు ప్రతి 10-15 మంది విద్యార్థులను టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో అనుసంధానం చేస్తూ అన్ని జూనియర్ కళాశాలల్లో మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల కోసం రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించారు. 

రాబోయే ఆరునెలలకు రూట్ మ్యాప్!

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాబోయే ఆరునెలల్లో చేపట్టాల్సిన చర్యలపై రూట్ మ్యాప్ రూపొందించారు.  స్కూళ్లవారీగా ఆయా పాఠశాలల వాస్తవ స్థితిని తెలుసుకునేందుకు "ఒక పాఠశాల-ఒక యాప్" పేరుతో సమగ్ర డాష్‌బోర్డ్ సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయి సైన్స్ ఎక్సో పో, జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేతృత్వంలో స్పోర్ట్స్/గేమ్స్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు.  విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున మరోమారు మెగా PTM నిర్వహించి విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాడే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద 1 నుండి 12 తరగతులకు కొత్త యూనిఫారాలు, బ్యాగ్‌లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్‌, మాన్యువల్‌, నోట్‌బుక్‌లు, రికార్డులను అందజేయాలని నిర్ణయించారు. స్టార్ రేటింగ్‌ను మెరుగుపరచడానికి పాఠశాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. 2025-26 విద్యా సంవత్సరం నుండి 1 నుండి 12 తరగతుల పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తేవాలని నిర్ణయించారు. IIT మద్రాస్‌తో కలిసి విద్యా శక్తి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేసేలా చర్యలు చేపట్టారు. పాఠశాల నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రధానోపాధ్యాయుల కోసం ఆన్‌లైన్ నాయకత్వ కోర్సులను నిర్వహించాలని నిర్ణయించారు. అకడమిక్ క్యాలెండర్ ను సమర్థవంతంగా అమలుచేయడంతోపాటు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  మెరుగుదల, ఫిజికల్, వర్చువల్ విద్యను ఏకీకృతం చేయడం ద్వారా మెరుగైన బోధన విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాల పెంపుదలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్ళలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు చేయాలని నిర్ణయించారు.  ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ సర్టిఫికేషన్‌తో పాటు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ( NSQF), నేషనల్ కౌన్సిల్ ఫర్ వెకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET ) సహకారంతో 11,12వ తరగతుల వృత్తి విద్యార్ధులకు డ్యుయల్ ధృవీకరణ పత్రాలను అందజేసేలా కసరత్తు చేస్తున్నారు.  అన్ని ముఖ్యమైన అకడమిక్ అప్‌డేట్‌లు, సమాచారాన్ని అందజేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో WhatsApp గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి నూరుశాతం APAAR IDలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు గత ఆరునెలలుగా మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి.

అనిశ్చిత వాతావరణంలో జర్నలిస్టులు

 భారతదేశంలోని జర్నలిస్టులు ఒక అనిశ్చిత వాతావరణంలో ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నారు. తరచుగా జర్నలిస్టులు భద్రతా పరమైన  ముప్పును ఎదుర్కొంటున్నారు "ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇనిషియేటివ్" సమన్వయకర్త సుహాస్ చక్మా  తన వార్షిక నివేదిక లో సభ్య సమాజం విస్తుపోయే వివరాలను తెలియ చేసారు. వారు తన నివేదికలో పొందుపరిచిన వివరాలను పరిశీలిస్తే..

 "‘2015లో  ప్రాణాలు కోల్పోయిన  జర్నలిస్టుల్లో 76% మంది హత్యలకు గురైనారు.

ఇందులో వృత్తిపరంగా వివిధ సందర్భాల లో సంచలన సమాచారాన్ని బయ్యట పెట్టినందుకు రాజకీయ పరమైన పగ ప్రతీకారాలు తో హత్య లకు గురైనవారి లో జర్నలిస్ట్ లే అధికులు అని ఒక అధ్యయనం వెల్లడించింది.

 ఈ నివేదిక జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న ప్రమాదాల తీవ్రతను సూచిస్తుంది. '

ఈ జర్నలిస్ట్  హత్యలలో 56%  హత్యలు పేరువున్న రాజకీయ పక్షాల నాయకులు  సామాజిక  సమూహాలు  పాల్పడ్డాయి.  7% హత్యలు వివిధ నేర ముఠాలు చేశాయి ఆని గణాంకాలు చెపుతున్నాయి.

జర్నలిస్ట్ ల పై జరిగిన దాడుల గత చరిత్ర ఇలా వుంటే...

వర్తమానంలో   జర్నలిస్టు లపై జరిగిన దాడులు  జరిగిన హత్యల కు సంబందించి నమోదైన గణాంకాలు పరిశీలిస్తే....

పాత్రికేయులు ఎంత ప్రాణాంతక పరిస్థితులలో పనిచేస్తున్నారో సమాజానికి అర్ధం అవుతుంది

 2024 లోజర్నలిస్టులపై దాడులు విప‌రీతంగా పెరిగాయి. వృత్తి నిర్వహణలో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే 2023లో ఐదుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా 226 మందిపై ప్రభుత్వ సంస్థలు, సంఘ వ్యతిరేక వ్యక్తులు, నేరస్తులు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని  వివిధరకాలుగా ఇబ్బందుల కు గురి చేశారు.

చంపబడిన జర్నలిస్టుల వివరాలు రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..

 ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, అస్సాం, మహారాష్ట్ర, బీహార్‌లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 54 మంది జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్(25), మణిపూర్(22), యూపీ(20), కేరళ(16), జార్ఖండ్(11), మహారాష్ట్ర, తెలంగాణ8 చొప్పున  హత్యలు ,దాడులు జరిగాయి

అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్(7 చొప్పున), ఛత్తీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, కర్ణాటక, ఓడిశా(5 చొప్పున), ఏపీ, హర్యానా(4 చొప్పున), పంజాబ్(3), త్రిపుర(2), తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరాఖండ్(ఒక్కరు చొప్పున) దాడులకు హత్యలకు గురి అయ్యారు.

ఇక దేశవ్యాప్తంగా 30 మంది మహిళా జర్నలిస్టులు అనేక వ్యవహారాల్లో టార్గెట్ చేయబడుతున్నారని నివేదిక తెలిపింది. 

ఢిల్లీలో అత్యధికంగా 12 మంది, కేరళ, మణిపూర్(5 మంది చొప్పున), పశ్చిమ బెంగాల్(3), పంజాబ్(2), ఒడిశా, తెలంగాణ, యూపీ(ఒక్కరు చొప్పున) మహిళా జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వీరిలో ముగ్గురు అరెస్ట్ లేదా నిర్భంధానికి గురికాగా, తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇంకా కొందరిపై వ్యక్తిగతంగా దాడి చేయడం, ఇళ్లపై దాడులు వంటి సంఘటనలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది.

 'భారత్‌లో సామాజిక ప్రయోజనం కోసం సత్యనిష్ట  తో పాత్రికేయ వృత్తిని అవలంబించే వారి

ప్రాణాలకు భద్రత కరువైంది

సమాజం లోని రాజకీయ సామాజిక వ్యాపార వర్గాల నుండే  కాక అధికార వర్గం నుండి కుడా అత్యంత ప్రాణాంతక క్రూర దాడులకు నిత్యం  గురి అవుతూ జర్నలిజం దేశంలోఅత్యంత ప్రమాదకరమైన వృత్తిగా మారింది"  అన్నారు.

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం  లా వ్యవహరించే పత్రికా టివి వ్యవస్థ పై జరుగుతున్న దాడులు చూస్తుంటే   ప్రజాస్వామ్యానికి నియంతృత్వ వ్యవస్థ నుండి ఎదురైనా మొదటి హెచ్చరిక లా  '  వుంది ఆనిఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇనిషియేటివ్ సమన్వయకర్త సుహాస్ చక్మా  ఒక నివేదిక లో విమర్శించారు.

ఎడిటర్స్ గిల్డ్ నివేదికల ప్రకారం

జనవరి 5, 2024: ప్రభాత్ ఖబర్ చీఫ్ ఎడిటర్ మిస్టర్ అశుతోష్ చతుర్వేదిపై జార్ఖండ్ పోలీసులు IPC సెక్షన్లు 469, 501, మరియు 502 కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) నమోదు చేశారన్న వార్తలను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది

రెసిడెంట్ ఎడిటర్ శ్రీ విజయ్ కాంత్ పాఠక్, అలాగే MD, Mr. రాజీవ్ ఝవార్, మిస్టర్ జోగేంద్ర తివారీ దాఖలు చేసిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా.

డిసెంబర్ 29, 2023: 24 న్యూస్ అనే టెలివిజన్ ఛానల్ రిపోర్టర్‌పై విద్యార్థుల నిరసనకు సంబంధించి కేరళ పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయడం పైఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది

ఫిబ్రవరి 10, 2024: శుక్రవారం పూణె నగరంలో సీనియర్ జర్నలిస్ట్ మిస్టర్ నిఖిల్ వాగ్లేపై జరిగిన దాడిని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది.


 ఫిబ్రవరి 22, 2024: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఒక టీవీ జర్నలిస్టుపై పార్టీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా భౌతిక దాడికి పాల్పడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన సంఘటనపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.

ఫిబ్రవరి 20, 2024: పశ్చిమ బెంగాల్‌లోని సందేస్‌ఖాలీ నుండి రిపబ్లిక్ బంగ్లా టివి ఛానల్  పనిచేస్తున్న టీవీ జర్నలిస్ట్‌ని సోమవారం అరెస్టు చేయడంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.

 సున్నితమైన రాజకీయ అంశాలు మరియు నేర కార్యకలాపాలపై నివేదించడం వల్ల  జర్నలిస్ట్ లు ఎదుర్కొనే ప్రమాదాలను  పై సంఘటనలు తెలియ చేస్తున్నాయి.

 భారతీయ జర్నలిస్టులు ఎంత ప్రమాద కర పరిస్థితులలో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారో పై ఘటనలు నొక్కి చెబుతున్నాయి

, ముఖ్యంగా అవినీతి, నేరాలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనలపై నివేదించే  సమాచారం వారిని మరిన్ని ప్రమాద కర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి.

వాస్తవ పరిస్థితులు ఇలా వుండగా

తెలంగాణా లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లి ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి  2006-2008 మధ్య జర్నలిస్ట్ గృహ వసతి కోసం కేటాయించిన 72 ఎకరాలకు సంబందించి తుది తీర్పులో

  "రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగు స్తంభాలు గా నిలిచే శాసన ,కార్యనిర్వహక ,న్యాయ, మీడియా వ్యవస్థలు కలిసి స్వప్రయోజనాల రక్షణ లో భాగంగా విలువైన ప్రభుత్వ ఆస్తులను స్వంతం చేసుకోవాలి ఆని కుట్ర చేసారు.

 జర్నలిస్టులు తమ తమ వృత్తిపరమైన బాధ్యతల నుండి తప్ప్పుకోవటానికి లేదా సమాజంలో జరిగే తప్పులను కప్పిపుచ్చుడానికి  సిద్దం అయ్యారు.

 ప్రజాస్వామ్యానికి మూడు స్తంభాల వంటి వ్యవస్థలలో జరిగే తప్పులకి అనుకూలంగా ఉన్నారని "జస్టిస్ ఖన్నా తన యొక్క పరిశీలన గా చెప్పుకొచ్చారు.

కానీ పై ఘటనలు  పరిశీలించి చూస్తే జస్టిస్ ఖన్నా పరిశీలనకు పూర్తి విరుద్ధంగా వాస్తవ పరిస్థితులు వున్నాయి

కాబట్టి దయచేసి గౌరవ సుప్రీం కోర్టు వారు  సమాజంలో పాత్రికేయుల వాస్తవ స్థితిగతులను దృష్టి లో పెట్టుకుని  మానవీయ దృష్టి లో పెట్టుకుని..ఆర్టికల్ 15 (4)

ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రత్యేక సమూహంగా గుర్తించి మా హక్కులను పరిరక్షిస్తూ..

మా జీవన స్థితి గతులను మెరుగు పరిచేందుకు అవసరమైన కనీస అవసరాలు ఆయిన గృహవసతి కల్పించేందుకు ప్రభుత్వాలకు అవకాశాలు కల్పిస్తూ జస్టిస్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ భట్ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పున పరిశీలించి ...పాత్రికేయ సమాజానికి తగు న్యాయం చెయ్యాలని ప్రార్ధిస్తున్నాం!!

2015లో  జగేంద్ర సింగ్  మరణం

2015 నుండి జర్నలిస్ట్ లపై  జరిగిన   హత్యా ప్రయత్నాలలో మొదటిది జగేంద్ర సింగ్ పై అనబడే వ్యక్తి పై జరిగింది. , ఇతను ఒక జర్నలిస్ట్ ఫ్రీలాన్సర్,  జూన్ 2015లో పోలీసులు చేసిన క్రూర దాడిలో   తీవ్రమైన కాలిన గాయాలతో మరణించాడు.  ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించిన అక్రమ ఇసుక తవ్వకాల కేసుపై ఆయన పనిచేస్తున్నారు .

2016లో  ఉత్తరప్రదేశ్‌లో  జనసందేశ్ టైమ్స్ రిపోర్టర్  కరుణ్ మిశ్రా , ఈశాన్య రాష్ట్రమైన బీహార్‌లో హిందుస్థాన్  రిపోర్టర్  రంజన్ రాజ్‌దేవ్ హత్యకు గురయ్యారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై వారి పని ఫలితంగా  మోటార్‌సైకిళ్లపై వచ్చిన అగంతకులు ఈ ఇద్దరూ  జర్నలిస్ట్ లను కాల్చి చంపారు . 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  న్యూస్ వరల్డ్ లోకల్ టీవీ ఛానెల్ కోసం ఇసుక మాఫియా సమాచారాన్ని కవర్ చేస్తున్న  సందీప్ శర్మ అనే రిపోర్టర్, ను 2018 మార్చిలో ఉద్దేశపూర్వకంగా అతనిని తన వాహనం నుండి బలవంతంగా  కిందకి దింపి డంపర్-ట్రక్కుతో గుద్ది  హత్య చేశారు.

కాంపు మెయిల్ స్థానిక వార్తాపత్రిక  లో రిపోర్టర్   గా పని చేస్తున్న శుభం మణి త్రిపాఠి   2020 జూన్‌లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇసుక మాఫియా అక్రమ దోపిడీ కేసులపై పరిశోధనాత్మక కథనాలు ప్రచురించి నందునతనను లక్ష్యంగా చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన అతి కొద్ది కాలంలో  కాల్చి చంపబడ్డాడు .

ఇసుక మాఫియాపై సంచలన కథనాలు ను ప్రచురించిన  ఫ్రీలాన్స్ రిపోర్టర్  సుభాష్ కుమార్ మహ్తోను మే 2022లో బీహార్‌లోని తన ఇంటి వెలుపల నలుగురు గుర్తుతెలియని హంతకులు  తలపై కాల్చి చంపారు.

 6 ఫిబ్రవరి 2023 అక్రమ భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ లాబీయిస్ట్ అక్రమాలను వెలికి తీసిన పుణ్యానికి  పరిశోధనాత్మక పాత్రికేయుడు శశికాంత్ వారిషే నీ  నడి రోడ్డులో జరిగిన దాడిలో తగిలినగాయాలతో మరణించారు.

2014 నుండి  జర్నలిజంకు సంబంధించి   హత్యకు గురి కాబడిన వారిలో  మరో 15 మంది జర్నలిస్టులు అవినీతి, వ్యవస్థీకృత నేరాలు, ఎన్నికలు మరియు మావోయిస్టుల తిరుగుబాటుకు సంబంధించిన కథనాలను రూపొందించినందుకు రాజకీయ సామాజిక ఆర్థిక  అరాచక శక్తులకు లక్ష్యంగా  మారి  హత్య చేయబడ్డారు

చనిపోయిన 28 మందిలో మహిళ. గౌరీ లంకేష్  ఒకరు. బడుగు బలహీన బాధిత ప్రజల కోసం పని చేస్తున్న గౌరీ లంకేష్ కర్ణాటకలో అధికార పార్టీ కోపానికి గురి అయ్యి చాలా విధాలుగా హింసాత్మకమైన ఆన్‌లైన్ వేధింపులకు గురైన తర్వాత  ఆమె  సెప్టెంబర్ 2017లో బెంగుళూరులోని తన ఇంటి వెలుపల అరాచక శక్తులుచే కాల్చి చంపబడింది .

ఈ వివరాలు అన్నీ RWB  రిపోర్టర్స్ విత్ ఔట్ బోర్డర్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తన వార్షిక నివేదికలో పొందు పరిచింది. RSF యొక్క 2023 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాలలో భారతదేశం 161వ స్థానంలో ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం.

Dec 9, 2024

సృష్టి రహస్యాలు

1  *సృష్టి * ఎలా  ఏర్పడ్డది

2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది

3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి


( సృష్ఠి )  ఆవిర్బావం.

1  ముందు  (పరాపరము) దీనిలో శివం పుట్టినది

2  శివంలో  శక్తి

3  శక్తిలో  నాధం

4  నాధంలో  బిందువు

5  బిందువులో  సదాశివం

6  సదాశివంలో మహేశ్వరం

7  మహేశ్వరంలో ఈశ్వరం

8  ఈశ్వరంలో  రుద్రుడు

9  రుద్రుని యందు విష్ణువు

10 విష్ణువు యందు బ్రహ్మ

11  బ్రహ్మ యందు ఆత్మ

12  ఆత్మ యందు దహరాకాశం

13  దహరాకాశం యందు వాయువు

14  వాయువు యందు అగ్ని

15  ఆగ్ని యందు జలం

16  జలం యందు పృథ్వీ. 

17. పృథ్వీ యందు ఓషధులు

18. ఓషదుల వలన అన్నం

19. ఈ అన్నము వల్ల...... నర ,  మృగ , పశు , పక్షి  ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.


( సృష్ఠి ) కాల చక్రం.

పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.

ఇప్పటివరకు ఎంతో మంది శివులు  

ఎంతోమంది విష్ణువులు  

ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 

ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.

ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.


1 కృతాయుగం

2 త్రేతాయుగం

3 ద్వాపరయుగం

4 కలియుగం


నాలుగు యుగాలకు 1 మహయుగం.

71 మహ యుగాలకు 1మన్వంతరం.

14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)

15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)

1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  

1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)

2000 యుగాలకు ఒక దినం.

ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.


ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.

1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.

7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.

14 మంది మనువులు.

ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 

శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.


5 గురు భాగాన కాలంకు 60 సం

1 గురు భాగాన కాలంకు 12 సం

1 సంవత్సరంకు 6 ఋతువులు.

1 సంవత్సరంకు  3 కాలాలు.

1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి

1 సం. 12 మాసాలు.

1 సం.  2 ఆయనాలు

1సం. 27 కార్తెలు

1 నెలకు 30 తిధులు

27 నక్షత్రాలు - వివరణలు

12 రాశులు

9 గ్రహాలు

8 దిక్కులు

108 పాదాలు

1 వారంకు 7 రోజులు


పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.


సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.

దేవతలు   జీవులు  చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.

1  సత్వ గుణం 

2  రజో గుణం

3  తమో గుణం


( పంచ భూతంలు ఆవిర్భావం )

1 ఆత్మ యందు ఆకాశం 

2 ఆకాశం నుండి వాయువు

3 వాయువు నుండి అగ్ని

4 అగ్ని నుండి జలం

5 జలం నుండి భూమి అవిర్బవించాయి.


5  ఙ్ఞానేంద్రియంలు

5  పంచ ప్రాణంలు

5  పంచ తన్మాత్రలు

5  ఆంతర ఇంద్రియంలు

5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు


1  ( ఆకాశ పంచికరణంలు )

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )

ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )

ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )

ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )

ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( ఆహంకారం ) పుడుతుతున్నాయి


2( వాయువు పంచీకరణంలు )

వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)

వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )

వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )

వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )

వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.


3 ( అగ్ని పంచీకరణములు )

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )

అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )

అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )

అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )

అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.


4 ( జలం పంచికరణంలు )

జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )

జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )

జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )

జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )

జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టెను.


5 ( భూమి పంచికరణంలు )

భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )

భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )

భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )

భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )

భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టెను.


( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానేంద్రియంలు

1  శబ్ద

2  స్పర్ష

3  రూప

4  రస

5  గంధంలు.


5  (  పంచ తన్మాత్రలు )

1  చెవులు

2  చర్మం

3  కండ్లు

4  నాలుక

5  ముక్కు


5  ( పంచ ప్రాణంలు )

1  అపాన 

2  సామనా

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన


5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మేంద్రియంలు )

1  మనస్సు

3  బుద్ది

3  చిత్తం

4  జ్ఞానం

5  ఆహంకారం


1  వాక్కు

2  పాని

3  పాదం

4  గుహ్యం

5  గుదం


6  (  అరిషడ్వర్గంలు  )

1  కామం

3  క్రోదం

3  మోహం

4  లోభం

5  మదం

6  మాత్సర్యం


3  (  శరీరంలు  )

1  స్థూల  శరీరం

2  సూక్ష్మ  శరీరం

3  కారణ  శరీరం


3  (  అవస్తలు  )

1  జాగ్రదావస్త

2  స్వప్నావస్త

3  సుషుప్తి అవస్త


6  (  షడ్బావ వికారంలు  )

1  ఉండుట

2  పుట్టుట

3  పెరుగుట

4  పరినమించుట

5  క్షిణించుట

6  నశించుట


6  (  షడ్ముర్ములు  )

1  ఆకలి

2  దప్పిక

3  శోకం

4  మోహం

5  జర

6  నాధం


.7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )

1  చర్మం

2  రక్తం

3  మాంసం

4  మేదస్సు

5  మజ్జ

6  ఎముకలు

7  శుక్లం


3  (  జీవి త్రయంలు  )

1  విశ్వుడు

2  తైజుడు

3  ప్రఙ్ఞుడు


3  (  కర్మత్రయంలు  )

1  ప్రారబ్దం కర్మలు

2  అగామి  కర్మలు

3  సంచిత  కర్మలు


5  (  కర్మలు  )

1  వచన

2  ఆదాన

3  గమన

4  విస్తర

5  ఆనంద


3  (  గుణంలు  )

1  సత్వ గుణం

2  రజో గుణం

3  తమో గుణం


9  (  చతుష్ఠయములు  )

1  సంకల్ప

2  అధ్యాసాయం

3  ఆభిమానం

4  అవధరణ

5  ముదిత

6  కరుణ

7  మైత్రి

8  ఉపేక్ష

9  తితిక్ష


10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )

      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  )

1  ఆకాశం

2  వాయువు

3  ఆగ్ని

4  జలం

5  భూమి


14  మంది  (  అవస్థ దేవతలు  )

1  దిక్కు

2  వాయువు

3  సూర్యుడు

4  వరుణుడు

5  అశ్వీని దేవతలు

6  ఆగ్ని

7  ఇంద్రుడు

8  ఉపేంద్రుడు

9  మృత్యువు

10  చంద్రుడు

11  చతర్వకుడు

12  రుద్రుడు

13  క్షేత్రజ్ఞుడు

14  ఈశానుడు


10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )

1  ఇడా నాడి

2  పింగళ

3  సుషుమ్నా

4  గాందారి

5  పమశ్వని

6  పూష

7  అలంబన

8  హస్తి

9  శంఖిని

10  కూహు

11  బ్రహ్మనాడీ


10  (  వాయువులు  )

1  అపాన

2  సమాన

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన

6  కూర్మ

7  కృకర

8  నాగ

9  దేవదత్త

10  ధనంజమ


7  ( షట్ చక్రంలు  )

1  మూలాధార

2  స్వాదిస్థాన

3  మణిపూరక

4  అనాహత

5  విశుద్ది

6  ఆఙ్ఞా

7  సహస్రారం


(  మనిషి  ప్రమాణంలు  )

96  అంగుళంలు

8  జానల పోడవు

4  జానల వలయం

33 కోట్ల రోమంలు

66 ఎముకలు

72 వేల నాడులు

62  కీల్లు

37  ముారల ప్రేగులు

1  సేరు గుండే

అర్ద సేరు రుధిరం

4  సేర్లు మాంసం

1  సేరెడు పైత్యం

అర్దసేరు శ్లేషం


(  మానవ దేహంలో 14 లోకాలు  )  పైలోకాలు 7

1  భూలోకం  -  పాదాల్లో

2  భూవర్లలోకం  -  హృదయంలో

3  సువర్లలోకం  -  నాభీలో

4  మహర్లలోకం  -  మర్మాంగంలో

5  జనలోకం  -  కంఠంలో

6  తపోలోకం  -  భృమద్యంలో

7  సత్యలోకం  -  లాలాటంలో


అధోలోకాలు  7

1  ఆతలం  -  అరికాల్లలో

2  వితలం  -  గోర్లలో

3  సుతలం  -  మడమల్లో

4  తలాతలం  -  పిక్కల్లో

5  రసాతలం  -  మొకాల్లలో

6  మహతలం  -  తోడల్లో

7  పాతాళం  -  పాయువుల్లో


(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )

1  లవణ సముద్రం  -  మూత్రం

2  ఇక్షి సముద్రం  -  చెమట

3  సూర సముద్రం  -  ఇంద్రియం

4  సర్పి సముద్రం  -  దోషితం

5  దది సముద్రం  -  శ్లేషం

6  క్షీర సముద్రం  -  జోల్లు

7  శుద్దోక సముద్రం  -  కన్నీరు


(  పంచాగ్నులు  )

1  కాలాగ్ని  -  పాదాల్లో

2  క్షుదాగ్ని  -  నాభిలో

3  శీతాగ్ని  -  హృదయంలో

4  కోపాగ్ని  -  నేత్రంలో

5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో


7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )

1  జంబుా ద్వీపం  -  తలలోన

2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన

3  శాక ద్వీపం  -  శిరస్సుపైన

4  శాల్మల ధ్వీపం  -  చర్మంన

5  పూష్కార ద్వీపం  -  గోలమందు

6  కూశ ద్వీపం  -  మాంసంలో

7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో


10  (  నాధంలు  )

1  లాలాది ఘోష  -  నాధం

2  భేరి  -  నాధం

3  చణీ  -  నాధం

4  మృదంగ  -  నాధం

5  ఘాంట  -  నాధం

6  కీలకిణీ  -  నాధం

7  కళ  -  నాధం

8  వేణు  -  నాధం

9  బ్రమణ  -  నాధం

10  ప్రణవ  -  నాధం

Nov 23, 2024

కొండశిఖర గ్రామాల్లో కంటైనర్‌ ఆస్పత్రులు

పుష్ప 2 ఓ అగ్నిపర్వత విస్ఫోటనం

చేనేతల కష్టం తెలిసిన వ్యాపారవేత్త నారా భువనేశ్వరి

వాలంటీర్‌ వ్యవస్థ అమల్లో లేదు : మంత్రి డోలా

చంద్రబాబు వేలి ఉంగరానికి శక్తులు ఉన్నాయా?

విద్యుత్ ఫ్రీగా పొందే మార్గం చెప్పిన కలెక్టర్

మహారాష్ట్రలోనూ పవర్ చూపించిన పవన్

శాసనసభలో బలాబలాలు

 1.తెలుగు దేశం పార్టీ  - 135

2.జనసేన   -   21

3.వైసీపీ   -   11

4.బీజేపీ    -   08

----------------------------

మొత్తం 175

----------------------------

Nov 20, 2024

గ్రామీణ బ్యాంకుల విలీనం


గ్రామీణ బ్యాంకులు మరింత సమర్థవంతంగా పని చేసేందుకు, ఖర్చులను నియంత్రించడం కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని పలు బ్యాంకులను విలీనం చేస్తోంది. దశలవారీగా ఈ ప్రక్రియని కొనసాగిస్తోంది.  గ్రామీణ బ్యాంకులను కూడా విలీన బ్యాంకుల జాబితాలో చేర్చింది. ఇక ముందు చేపట్టే నాలుగో దశ  గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఒకే రాష్ట్రం ఒకే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ) అన్న లక్ష్యంతో   విధివిధానాలను ఆర్బీఐ రూపొందించింది.  నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)తో కూడా  సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారు.  ఈ విషయమై తమ తమ అభిప్రాయాలను  ఈ నెల  20లోపల తెలపమని  ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల అధిపతులను కోరింది.   2020-21 నాటికి మూడు దశల విలీనం ద్వారా  గ్రామీణ బ్యాంకుల సంఖ్య 196 నుండి 43కి తగ్గింది. ఇప్పుడు ఆ సంఖ్య 28కి తగ్గనుంది. 

ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 43 ఆర్ఆర్బీలను  15గా కుదిస్తారు. ఇందులో ఏపీకి చెందిన 4 బ్యాంకులు, యూపీ 3, పశ్చిమ బెంగాల్‌ 3, బీహార్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూ, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన రెండేసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ విలీన ప్రక్రియ అప్పులు, ఆస్తుల సర్దుబాటుకు లోబడి జరుగుతుంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం నాబార్డ్‌తో చర్చలు కొనసాగుతున్నాయి.  

ఆర్ఆర్బీ చట్టం-1976 కింద గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు, ఇతర సౌకర్యాలను అందించే లక్ష్యంతో ఈ బ్యాంకులను  ఏర్పాటు చేశారు. ఈ చట్టాన్ని 2015లో సవరించారు. దీని ప్రకారం అటువంటి బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర బ్యాంకుల నుండి కాకుండా ఇతర వనరుల నుండి మూలధనాన్ని సేకరించేందుకు అనుమతించారు. ఆర్ఆర్బీలో కేంద్ర ప్రభుత్వ వాటా 50 శాతం, స్పాన్సర్ బ్యాంకు వాటా 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 15 శాతం ఉంటుంది. 

ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్( కెనరా బ్యాంక్ స్పాన్సర్), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్( యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), సప్తగిరి గ్రామీణ బ్యాంక్(ఇండయన్ బ్యాంక్), ఆంధ్ర గ్రామీణ వికాస్ బ్యాంక్-ఏపీ విభాగం(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఉన్నాయి. అయితే, ఇక ముందు ఆంధ్ర గ్రామీణ వికాస్ బ్యాంక్ కు స్పాన్సరర్ గా కెనరా బ్యాంకు ఉంటుంది.  ఆర్ఆర్బీ చట్టం-1976 లక్ష్యాలకు అనుగుణంగా ఈ బ్యాంకులు పని చేస్తున్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతాలలో అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్జీహెచ్)కు, డ్వాక్రా(డెవలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్) సంఘాలకు, చిన్నచిన్న వ్యాపారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. జాతీయ బ్యాంకులతో పోల్చుకుంటే ఈ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ కూడా అధికంగా ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచితే సహకార రంగానికి బాగా ఉపయోకరంగా ఉంటుంది. ఈ బ్యాంకులు కూడా వాణిజ్య బ్యాంకులతో పోటీపడుతూ డిజిటల్ లావాదేవీలు, ఇతర సౌకర్యాలను మెరుగుపరుస్తున్నాయి.

                                                                 శిరందాసు నాగార్జున - సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Nov 19, 2024

పుష్ప 2 .. ఓ అగ్నిపర్వత విస్ఫోటనం


పుష్ప- 2: ది రూల్‌ సినిమా ట్రైలర్‌ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన విడుదల చేశారు. ఈ వేడుకలో హీరో అల్లు అర్జున్‌, హీరోయిన్ రష్మిక  పాల్గొన్నారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పోలీసులు  లాఠీ ఛార్జ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అయినా, ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. దాదాపు రెండు లక్షల మంది అభిమానులు హాజరైనట్లు అంచనా. ఒక సినిమా ట్రైలర్ లాంచ్ కి  900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని బీహార్ ప్రభుత్వం నియమించడం ఇదే మొదటిసారి. పుష్ప- 2 ట్రైలర్ కి అపూర్వ స్పందన వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దగ్గర నుంచి  పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. పుష్ప అంటే పేరు కాదు .. వైల్డ్ ఫైర్’ ఓ అగ్నిపర్వత విస్ఫోటనం.# 


Nov 10, 2024

మరో 50 నామినేటెడ్ పదవులు

 అమరావతి: మొత్తం 59 మందితో నామినేటెడ్ పదవుల రెండో జాబితా ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసింది. గత ఎన్నికలలో సీట్లను త్యాగం చేసిన వారికీ ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది.

జాబితా ఈ దిగువన ఇస్తున్నాం.

1. మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టిడిపి ) - అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్

2. చాగంటి కోటేశ్వర్ రావు - అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంక్

3. కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి - టిడిపి) - ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

4. మాల సురేంద్ర ( అనకాపల్లి - టిడిపి ) - ఏపీ గవర్న్ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

5. రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట - టిడిపి )- ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

6. పీవీజీ కుమార్ ( మాడుగుల - టిడిపి ) - ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

7. దేవేంద్రప్ప ( ఆదోని - టిడిపి ) - ఏపీ కురుబ - కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

8. ఆర్ సదాశివ ( తిరుపతి - టిడిపి )- ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

9. సావిత్రి ( అడ్వొకేట్ - బీజేపీ ) - ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

10. పాలవలస యశస్వి ( శ్రీకాకుళం - జనసేన ) - ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

11. కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు - టిడిపి ) - ఏపీ వాల్మీకి, బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

12. సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టిడిపి)- ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్

13. నరసింహ యాదవ్ ( తిరుపతి - టిడిపి ) - ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

14. చిలకలపూడి పాపారావు ( రేపల్లె - జనసేన) - ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

15. వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు - టిడిపి )- ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

16. గండి బాబ్జి ( పెందుర్తి - టిడిపి) - ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్

17. మంజులా రెడ్డి రెంటిచింతల - ( మాచర్ల - టిడిపి) - ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ

18. నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి - టిడిపి ) - ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు

19. జీవి రెడ్డి ( మార్కాపురం - టిడిపి ) - ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్

20 . మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టిడిపి ) - ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్

21. తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు - టిడిపి) - ఏపీ కల్చరల్ కమిషన్

22. పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు - టిడిపి ) - ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

23. సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి - టిడిపి ) - ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

24. గోనుగుంట్ల కోటేశ్వర రావు ( నరసరావుపేట - టిడిపి ) - ఏపీ గ్రంధాలయ పరిషద్

25. డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ - టిడిపి ) - ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

26. కేకే చౌదరి ( కోడూరు - టిడిపి ) - ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు

27. చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన ) - ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

28. ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి - టిడిపి ) - ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

29. మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు - టిడిపి ) - ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్

30. ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ - టిడిపి ) - ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ

31. రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ - టిడిపి ) - ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ

32. సావల దేవదత్ (తిరువూరు - టిడిపి ) - ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ

33. రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ - టిడిపి ) - ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్

34. కావాలి గ్రీష్మ ( రాజాం - టిడిపి ) - ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్

35. దోన్ను దొర - టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు - జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి - బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు - టిడిపి ( కడప జోన్ ) - ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్

36. సజ్జా హేమలతా ( చీరాల - టిడిపి ) - ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ

37 . గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు - టిడిపి ) - ఏపీ నాటక అకాడమీ

38. సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ - టిడిపి )- ఎన్టీఆర్ వైద్య సేవ

39. కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ - టిడిపి ) - స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్

40 . స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం - టిడిపి ) - అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

41. టిసి . వరుణ్ - (అనంతపూర్ - జనసేన ) -అనంతపూర్ - హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

42. రూపానంద రెడ్డి ( కోడూరు - టిడిపి ) - అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

43. సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల - టిడిపి ) - బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

44. తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి - టిడిపి ) - బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

45. కే. హేమలత ( చిత్తూరు - టిడిపి ) - చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

46. తుమ్మల రామస్వామి ( కాకినాడ - జనసేన ) - కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

47. సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు - టిడిపి ) - కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

48. మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం - బీజేపీ ) - మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

49. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ - టిడిపి ) - నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

50. బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం - టిడిపి )- రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

51. కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం - జనసేన )- శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

52. ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ ) - విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ

53. ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టిడిపి) - ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్

54. డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ - టిడిపి) - ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

55 . వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం - జనసేన )- ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

56. కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం - జనసేన) - ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

57. ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ - టిడిపి ) - ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్

58. డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు - జనసేన) - ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్

59. కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ - టిడిపి ) - ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్

Oct 26, 2024

అమరావతికి మహర్దశ

అమరావతికి నిధులకు కొరతలేదు - నిర్మాణంలో వేగం


రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతికి మళ్లీ కొత్త కళ వచ్చింది. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరిగిపోతున్నాయి. గత ప్రభుత్వం అయిదేళ్లపాటు మూలనపడేసిన అమరావతి నిర్మాణ పనులను ఈ ప్రభుత్వం కసితో అత్యంత వేగంగా పూర్తిచేయడానికి పూనుకుంది. అమరావతికి సంబంధించి ఈ నాలుగు నెలల్లో తీసుకున్న చర్యలే అందుకు నిదర్శనం. ఏపీకి ఏకైక రాజధినిగా అమరావతి ఖాయమైపోయింది. ఇక్కడే రాజధాని నిర్మించాలని భూములిచ్చిన రైతుల ఆశలు కూడా నెరవేరినట్లైంది. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అదే లక్ష్యంతో చంద్రబాబు,  ఆయన మంత్రి వర్గం, అధికారులు చకచకా చర్యలు చేపట్టారు. పనులు ప్రారంభించారు. ముళ్ల కంపలు పెరిగి ఓ చిన్నపాటి అడివిలా తయారైన అమరావతి ప్రాంత్రాన్ని రాత్రి పగలు జేసీబీలతో పనులు చేయించి నెల రోజుల్లో శుభ్రం చేశారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ.15 వేల కోట్లు రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. అంతేకాకుండా, హౌసింగ్, అర్బన్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్(హడ్కో) రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది.  రాజధాని నిర్మాణానికి ఇంకా అనేక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కృష్ణానది ఒడ్డున, గుంటూరు - విజయవాడ మధ్య ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు 2014 సెప్టెంబర్ 4న నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి 2015 జూన్ 6న తాళ్లాయపాలెం వద్ద చంద్రబాబు భూమి పూజ చేశారు. 2015 అక్టోబరు 22న ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అమరావతి నగరానికి  ఫైనల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ కు చెందిన సర్బనా జురాంగ్ సింగపూర్ సంస్థ  2016 ఫిబ్రవరిలో సిద్ధం చేసింది. ఇందులో 9 నగరాలు, 27 టౌన్ షిప్ లు ఉంటాయి.  బ్రిటన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ పరిపాలనా నగరంతోపాటు  హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఐకానిక్ భవనాలను డిజైన్ చేసింది. ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా, రైతులు కూడా లాభపడే విధంగా రాజధాని నిర్మాణం కోసం 28,538 మంది రైతుల నుంచి 34,395.50 ఎకరాలు సమీకరించడం ఓ ప్రపంచ రికార్డ్. ఆ క్రెడిట్ ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. 217.23 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి మహానగరం నిర్మించాలన్నది చంద్రబాబు లక్ష్యం. సీఆర్డీఏ అప్పట్లో విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం  రాజధాని మొదటి దశ నిర్మాణ వ్యయం రూ.52,837 కోట్లు. రూ.41,678 కోట్ల విలువైన పనులు గ్రౌండ్ అయ్యాయి. రూ.5,674 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లింది. అయితే, అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు చేరింది.

అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే శాసనసభ, శాసనమండలి భవనం, సచివాలయ భవనాలు, హైకోర్టు భవనం నిర్మించారు. అలాగే, రాజధానిలోని 29 గ్రామాలలో ఇళ్లు లేని పేదలందరికీ దాదాపు 5 వేల ఫ్లాట్లతో అపార్ట్ మెంట్లు,  కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేశారు.రోడ్లు, విద్యుత్, టెలికం... వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఏడు నెలల వ్యవధిలోనే 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణం పూర్తి చేసి పరిపాలన, శాసనసభ సమావేశాలు ప్రారంభించడం ద్వారా అప్పటి టీడీపీ  ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, న్యాయమూర్తులు, కేంద్ర సర్వీస్, ఐఏఎస్, గజిటెడ్ అధికారులు, ఇతర ఉద్యోగుల గృహ సముదాయాలు 3,840 ప్లాట్లు, సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు 320 కిలోమీటర్ల పొడవైన 34 ప్రధాన రహదారులు నిర్మాణ దశలో ఆగిపోయాయి. వాటిలో కొన్ని దాదాపు 70 - 80 శాతం పూర్తి అయ్యాయి. రూ.41,678 కోట్ల విలువైన పనులు గ్రౌండ్‌ అయ్యాయి. ప్రభుత్వం రూ.5,674 కోట్లు చెల్లించింది. 1280 కిలో మీటర్ల లేఔట్లలో రోడ్లు, డ్రైనేజీల పనులు కూడా నిలిచిపోయాయి.

2019లో  వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం అధికారంలోకి రావడంతో  అమరావతి నిర్మాణ పనులన్నిటిని నిలిపివేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దాంతో ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.  దాంతో, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమించారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని ఆందోళనకు దిగారు. ధర్నాలు, పాదయాత్రలు చేశారు. వారికి రాష్ట్ర ప్రజానికం కూడా మద్దతు పలికారు. బీజేపీ, జనసేన భాగస్వామ్యంతో మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటంతో అర్థంతరంగా ఆగిపోయిన నిర్మాణాలన్నీటిని జెట్ స్పీడ్ తో  పున:ప్రారంభిస్తున్నారు. ఈ నెల 19న చివరి దశలో ఉన్న సీఆర్డీఏ భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.    వివిధ దశలలో ఉన్న పనులకు డిసెంబరులో టెండర్లు పిలుస్తారు.  జనవరిలో పనులు మొదలుపెడతారు.
                                      - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

Aug 19, 2024

ఇది ఓ జీవితం.. ఓ కవితా సముద్రం

శైలజామిత్ర ‘జన్మించడమే కవిత్వం’ పుస్తక సమీక్ష


‘జన్మించడమే కవిత్వం’ ఓ జీవితం. ఓ కవితా సముద్రం. దీన్ని సమీక్షించాలంటే భాష, భావం లోతులకు వెళ్లాలి. వెళతాం.  ఒక్క మాటలో చెప్పాలంటే శైలజా మిత్ర భాషతో అడుకున్నారు. ‘‘నా జీవితం సాహిత్యంలో ఉందా? లేక సాహిత్యం నా జీవితంలో ఉందా?’’ అనే సందిగ్ధంలో పడతానన్నారు ఆమె. అయితే, రెండూ కలిపిన జీవితం ఆమెది. 

   ‘నా ప్రయాణం చందమామ కై’ అనే కవితలో శైలజామిత్ర తన జీవిత,30 ఏళ్ల కవితా ప్రయాణాన్ని అంతా చొప్పించేశారు. భూమి అంటేనే బోరుకొట్టడం-శూన్య ముహూర్తం చూసి ఇల్లు మొదలుపెట్టడం-ఒంటిరిగానైనా సంతోషంగా నివసించడం- నిర్మలమైన నవ్వులు- నిర్బంధమే లేనితనం - గడిచిన బాల్యం - భావాల విహంగంమై గగన తలాన్ని చుట్టడం- ప్రతి అనుభూతి నేనే అవడం - అలసటలేని అరణ్యం - అంతిమపోరాటం - అక్షరమై నిలిచిపోవడం...ఇదంతా ఒకే కవితలో అల్లేశారు. ఒక జీవిత ప్రయాణ అనుభవాలన్నీ ఇందులో ఉన్నాయి. ‘‘కవిత్వం నాకు తెలిసినంతవరకు ఒక సజీవ ప్రక్రియ’’ అని ముందే చెప్పారు. అలాగే రాశారు. ఓ మనిషి, ముఖ్యంగా ఓ స్త్రీ జీవితమంతా శైలజామిత్ర కవిత్వంలో ఉంది. 

‘‘ఇప్పటికీ నా అణువణువులో అమ్మ లాలిపాట వినిపిస్తుంటే

నా బిడ్డకు డబ్బు కోసం ఈ అమ్మ పోరుబాట కనిపిస్తోంది’’ రెండు లైన్లలో నాటి తల్లికి, నేటి తల్లికి తేడా చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇందులో ఓ గ్రంథం రాసేటంతని నిగూఢ అర్థం దాగుంది. ఇదే అసలైన సిసలకైన అద్బుతమైన అందరికీ అర్థమైయ్యే కవిత్వం.


అమ్మానాన్న-ఉదయం-మధ్యాహ్నం-సాయంత్రం-రాత్రి- ఈ మధ్యలో వచ్చే స్వార్థం- అబద్ధం-ఆకలి-అన్యాయం-ప్రేమ-కోపం- ఒంటరితనం -కన్నీరు -ఆనందం -ఆత్మీయత-అనురాగం-ఆశలు-నవ్వులు -ఆశయాలు-చీకటి-వెలుగు..ఇదే మనజీవితం. అదే శైలజామిత్ర కవిత్వం. మరణం ఏ ఒక్కరి ఆస్తి కాదు. వాహ్! ఇందులో ఎంత భావం ఉందో!!

అంతస్తులను బట్టి అనుబంధాలు..ప్రేమేలేని వింత బంధాలు.. ఎంత కాదన్నా అల్లుకున్న బంధాలు.. ఎంత కొత్త యుద్ధమైనా ఫలితాలన్నీ పాతవే.. క్షణికావేశాల మధ్య గడ్డ కడుతున్న పాషాణ హృదయాలు.. కాలం గమనానుసారం సాగిపోవడం. ఎందరో వ్యక్తలు, మనస్తత్వాలతో నడవడం.. తెల్లవారితే వెళ్లిపోయే రాత్రి. ‘పగ’లతో రగిలిపోయే పగలు.. ఇలా సాగుతుంది శైలజా మిత్ర కవిత్వం. 

కవిత్వంతోపాటు ఈ పుస్తకంలో 2004లో బెంగళూరు సాహిత్య అకాడమి వారు ఇచ్చిన ట్రావెల్ గ్రాంట్ ద్వారా శైలజా మిత్ర  సాహితీ ప్రయాణ విశేషాలు ఓ బోనస్. గొప్ప గొప్ప తమిళ రచయితలు, కవులను, సాహితీవేత్తలను ఆమె స్వయంగా కలిశారు. వారి గురించి, వారి సాహిత్యం గురించి చాలా చాలా చక్కగా శైలజా మిత్ర తనదైన శైలిలో వివరించారు. ఆమె సాహితీ ప్రయాణం తప్పక తెలుసుకోవాలి. ఆమె తన ప్రయాణంలో ఓ పబ్లిషర్, ఓ నటుడు, ఓ ఉపాధ్యాయుడు, ఓ ఉపాధ్యాయురాలు, ఓ బ్యాంక్ ఆఫీసర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్, ఓ పబ్లిషర్, ఓ విలేకరి, ఓ అనువాదకుడు, ఓ రాజకీయ నాయకురాలు, ఓ స్క్రీన్ ప్లే రైటర్, ఓ ఎలక్ట్రానికి మీడియా న్యూస్ ఎడిటర్, ఓ ఎలక్ట్రానికి మీడియా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఓ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఓ తత్వవేత్త, ఓ ప్రభుత్వ ఉద్యోగి .....ని కలిశారు. వీరంతా తమిళ ప్రజల మనసు దోచుకుని ఎన్నో అవార్డులు అందుకున్న ప్రముఖ సాహితీవేత్తలే.  శైలజా మిత్ర ఒక్కొక్కరిని కలిసినప్పటి అనుభవాలు తప్పక తెలుసుకోవాలి. నడుస్తున్న చరిత్ర అది. ఆ విధంగా ఆమె తమిళ సాహితీవేత్తల హృదయాన్ని మన ముందు పెట్టారు.

                                                                                                            - శిరందాసు నాగార్జున 

కవిత్వం : జన్మించడమే కవిత్వం

కవయిత్రి : శైలజా మిత్ర

పేజీలు : 214

వెల : రూ.175

ప్రతులకు : 9705972222

ప్రముఖ పుస్తక కేంద్రాలు

 09.08.2024


Aug 12, 2024

దేశ వారసత్వ సంపద చేనేత

 భారతదేశ వారసత్వ సంపద చేనేత. జాతీయోద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది.  ఉద్యమంలో భాగంగా జాతీయ నేతలు  విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇచ్చారు.  1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీక అయింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమానికి ఓ ఊపు తెచ్చిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించి చివరకు 2015వ సంవత్సరంలో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఆగస్టు 7న అధికారికంగా దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 

ఇక చేనేత సహకార సంఘాల విషయానికి వస్తే రాష్ట్రంలో 950 వరకు సంఘాలు ఉన్నాయి. వీటిలో బోగస్ సంఘాలు అనేకం ఉన్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిజమైన చేనేత కార్మికులు కాకుండా ఈ బోగస్ సంఘాలు ఏర్పాటు చేసినవారు నాబార్డు రుణాలు, ప్రభుత్వ రాయితీలు పొందడం ద్వారా  ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. వాటిని వదిలేసినా, మిగిలిన నిజమైన  సంఘాలకు ప్రభుత్వం నుంచి, ఆప్కో నుంచి రావలసిన బకాయిలు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోతున్నాయి. 

 కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కొంతవరకు చేనేత రంగంపై శ్రద్ధ చూపుతున్నాయి. ముఖ్యంగా కేరళలో చేనేత కార్మికులకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ సహకార సంఘాల వ్యవస్థ పఠిష్టంగా ఉంది. అక్కడి చేనేత కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మహిళా చేనేత కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. మన ప్రభుత్వంలోని చేనేత నాయకులు అక్కడి సౌకర్యాలను అధ్యయనం చేసి, ఇక్కడ అమలు చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణలో చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. బతకమ్మ చీరలను చేనేత రంగం నుంచే తీసుకుంటారు. చేనేత పార్కుల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోయిన సమాజం మనది.  ఇంటెల్లపాది రాత్రి పగలు శ్రమించే చేనేత కార్మిక కుటుంబాలకు తగిన కూలి గిట్టదు. ప్రభుత్వాలు వారికి కావలసిన మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించలేకపోతున్నాయి. 

చేనేత కార్మికులకు, వినియోగదారునికి మధ్య ఉండే దళారీ వ్యవస్థను తొలగించి  ‘వీవర్ టు కస్టమర్’ విధానం ద్వారా అటు నేతన్నలకు, ఇటు వినియోగదారులకు  ఉపయోపడే వ్యవస్థను రూపొందించాలని చేనేత కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.  చేనేత వస్త్రాలను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్ర,స్నాప్​డీల్  వంటి ఆన్​ లైన్ మార్కెట్ లో  ఉంచాలని వారు కోరుతున్నారు. అలా నేరుగా చేనేత కార్మికుడే వ్యాపారం చేయడం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. ఎందుకంటే జీఎస్టీ నెంబర్ లేనిదే ఆన్ లైన్ లో అమ్మడం వీలుకాదు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించవలసి ఉంది.

చేనేత సహకార సంఘాల ద్వారా మార్కెటింగ్ జరగడానికి నూతన పద్దతులను అవలంభించవలసి ఉంది.  ప్రపంచ వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఆ విధంగా ఆన్ లైన్ ద్వారా అన్ని దేశాలలో మార్కెట్ చేసే అవకాశం ఉంది.ఈ విషయంలో ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి, సహకరించవలసిన అవసరం ఉంది. 

 చేనేత వస్త్రాల ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థాలు పత్తి ఉత్పత్తి నుంచి ఇతర అన్ని వనరులు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి.  నైపుణ్యత కలిగిన శ్రామికులు ఉన్నారు.   నిర్వహణ, సాంకేతికత రెండింటిలోనూ అధిక శిక్షణ పొందిన మానవశక్తి ఉంది. అందువల్ల ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందిస్తే చేనేత కార్మికుల బతుకులు బాగుపడటమే గాక  ఎగుమతుల ద్వారా దేశం ఆర్థిక వ్యవస్థకు కూడా  ప్రయోజనం చేకూరుతుంది.  అందువల్ల చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో నిధులు  కేటాయించవలసిన అవసరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించవలసిన అవసరం ఉంది.  

.-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Aug 1, 2024

తెలుగు సామెతలు

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రం

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు

210. అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టొచ్చు

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...