Oct 29, 2018



నవంబర్ 5న మంత్రి మండలి సమావేశం
                సచివాలయం, అక్టోబర్ 29: నవంబర్ 5 వ తేదీ సోమవారం సాయంత్రం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరుగుతుందని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...