Oct 12, 2018


24, 25 తేదీల్లో కలెక్టర్ల సమావేశం
                  
           సచివాలయం, అక్బోబర్ 12: ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం ప్రజా వేదిక వద్ద ఈ నెల 24, 25 తేదీలలో కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.


No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...