మంగళగిరి: ఇండో-సోవియట్ కల్చరల్ అసోసియేషన్ (ISCUF)తరఫున ఇద్దరు మహిళలతో సహా 23 మంది సభ్యులతో కూడిన భారత ప్రతినిధి బృందం వియత్నాంలో పర్యటిస్తోంది. ఈ బృందానికి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఇస్కఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కాగితాల రాజశేఖర్ నాయకత్వం వహిస్తున్నారు. సోవియట్ యూనియన్ పతనం తరువాత ISCUF, దాని చట్టాలను సవరించింది. పొరుగు దేశాలతో, ముఖ్యంగా వియత్నాం, లావోస్, క్యూబాతో సహా ఆసియాలో శాంతి, స్నేహాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలతో మన దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, స్నేహబంధాలు పెంపొందించేందుకు ఇస్కఫ్ కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఈ బృందం వియత్నాంలో పర్యటిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment