6న మంత్రి మండలి సమావేశం
సచివాలయం,
ఆగస్ట్ 31:
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం సెప్టెంబర్ 6వ తేది
గురువారం సాయంత్రం 3 గంటలకు సచివాలయం 1వ
బ్లాక్ మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ
హాలులో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో
తెలిపారు.
No comments:
Post a Comment