Aug 31, 2018


6న మంత్రి మండలి సమావేశం
                సచివాలయం, ఆగస్ట్ 31: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం సెప్టెంబర్ 6వ తేది గురువారం సాయంత్రం 3 గంటలకు సచివాలయం 1వ బ్లాక్  మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ హాలులో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?

దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...