23న టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
సచివాలయం, ఆగస్ట్ 20: రాష్ట్ర
ప్రభుత్వం ఆద్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఈ నెల 23వ తేదీ గురువారం
నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరిపాలనా శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి సోమవారం
ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ఈ జయంతి వేడుకలను
ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని కోరారు.
No comments:
Post a Comment