Aug 28, 2018


6 నుంచి శాసనసభ సమావేశాలు
31 లోపల మీడియా పాస్ దరకాస్తులు
        సచివాలయం, ఆగస్ట్ 28: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 31వ సెషన్, 14వ శాసనసభ 12వ సెషన్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర లెజిస్లేచర్ కార్యదర్శి ఎం.విజయ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలకు పాస్ ల నిమిత్తం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఈ నెల 31వ తేదీ లోపల దరకాస్తులు సమర్పించాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...