6 నుంచి శాసనసభ సమావేశాలు
31 లోపల మీడియా పాస్ దరకాస్తులు
సచివాలయం, ఆగస్ట్ 28: ఆంధ్రప్రదేశ్
శాసన మండలి 31వ సెషన్, 14వ శాసనసభ 12వ సెషన్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6
నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర లెజిస్లేచర్ కార్యదర్శి ఎం.విజయ రాజు ఒక ప్రకటనలో
తెలిపారు. ఈ సమావేశాలకు పాస్ ల నిమిత్తం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు
ఈ నెల 31వ తేదీ లోపల దరకాస్తులు సమర్పించాలని ఆయన కోరారు.
No comments:
Post a Comment