నవంబర్ 5న మంత్రి మండలి సమావేశం
సచివాలయం, అక్టోబర్ 29: నవంబర్ 5 వ తేదీ సోమవారం సాయంత్రం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి
సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment