24, 25 తేదీల్లో
కలెక్టర్ల సమావేశం
సచివాలయం, అక్బోబర్ 12:
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం ప్రజా వేదిక వద్ద ఈ నెల 24, 25 తేదీలలో కలెక్టర్ల
సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు 24వ తేదీ ఉదయం
10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
No comments:
Post a Comment