Oct 12, 2018


24, 25 తేదీల్లో కలెక్టర్ల సమావేశం
                  
           సచివాలయం, అక్బోబర్ 12: ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం ప్రజా వేదిక వద్ద ఈ నెల 24, 25 తేదీలలో కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.


No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...