Jan 29, 2018

ఫిబ్రవరి 2న మంత్రి మండలి సమావేశం



సచివాలయం, జనవరి 29: అమరావతిలోని ఏపీ సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 3 గంటల లోపల అన్ని శాఖల కార్యదర్శులు తమ ఎజెండా అంశాలను సాధారణ పరిపాలనా శాఖకు పంపిచాలని పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...