Jan 29, 2018

ఫిబ్రవరి 2న మంత్రి మండలి సమావేశం



సచివాలయం, జనవరి 29: అమరావతిలోని ఏపీ సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 3 గంటల లోపల అన్ని శాఖల కార్యదర్శులు తమ ఎజెండా అంశాలను సాధారణ పరిపాలనా శాఖకు పంపిచాలని పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...