మంత్రి బొత్స సత్యనారాయణ
◆ శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం గారిని
ఎన్నుకోవడం లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న
నిర్ణయం, చొరవ, బీసీ గర్జనలో
చెప్పిన ప్రకారం బడుగుబలహీన వర్గాలను మంచి అవకాశాలు ఇచ్చారు.
◆ మంత్రివర్గ కూర్పులోనే కాకుండా స్పీకర్ ఎంపికలో కూడా
బలహీన వర్గాలవారికి ప్రాధాన్యం ఇచ్చారు.
◆ అందుకు బడుగుబలహీన వర్గాల తరుపున ముఖ్యమంత్రి గారుకి
ధన్యవాదాలు తెలుపుతున్నాం.
◆ ఈరోజు స్పీకర్ గారి ధన్యవాదాల తీర్మానం కార్యక్రమంలో
చిన్న చిన్న సంఘటనలు మినహా ఈరోజు సభలో అందరూ హుందాగా ప్రవర్తించారు.
◆ ఫిరాయింపులకు అవకాశం లేకుండా రాజ్యాంగ బద్దంగా,
చట్ట బద్దంగా, సంప్రదాయబద్దంగా జరగాలని
కోరుకోవడం ముఖ్యమంత్రి గారికి
ప్రజాస్వామ్యం పై ఉన్న విలువలు తెలియచేస్తుంది.
◆ శాసనసభ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో కాకుండా
ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ, రాజ్యాంగం పట్ల విశ్వసనీయత నిలిపే విధంగా సభ నడుస్తుంది అణా నమ్మకం
ఏర్పడినది.
◆ ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని హర్షిస్తున్నారు.
No comments:
Post a Comment