జిల్లా కలెక్టర్ల సమావేశ వేదిక మార్పు
సచివాలయం, జూన్ 21 : ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జరుగనున్న జిల్లా కలెక్టర్ల
సమావేశం స్థలంలో మార్పు జరిగినట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్
మన్మోహన్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో జరగవలసిన ఈ సమావేశం
ఉండవల్లి సమీపంలోని కరకట్ట పక్కన ఉన్న ప్రజావేదిక వద్ద జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment