Jun 25, 2018


11వ పీఆర్సీ కార్యదర్శిగా పాపారావు నియామకం

                 సచివాలయం, జూన్ 25: 11వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) కార్యదర్శిగా కెవిఎస్ కెఎస్  పాపారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీకి సహకరించేందుకు ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్థాయి కలిగిన కార్యదర్శితోపాటు ఇతర సిబ్బందిని మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి పాపారావుతోపాటు అధికారులు, సిబ్బంది  పీఆర్సీతోపాటు ఆర్థిక శాఖలోని ఇతర అంశాలకు సంబంధించిన పనులను కేటాయించినట్లు ఆయన వివరించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...