Sep 25, 2018


అక్టోబర్ 3న మంత్రి మండలి సమావేశం
          
        సచివాలయం, సెప్టెంబర్ 25: వెలగపూడిలో సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ మందిరంలో అక్టోబర్ 3వ తేదీ బుధవారం సాయంత్రం 3 గంటలకు  మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...