అక్టోబర్ 3న మంత్రి మండలి సమావేశం
సచివాలయం, సెప్టెంబర్ 25: వెలగపూడిలో
సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ మందిరంలో అక్టోబర్ 3వ తేదీ
బుధవారం సాయంత్రం 3 గంటలకు మంత్రి మండలి
సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో
తెలిపారు.
No comments:
Post a Comment