Feb 26, 2020

మంగళగిరిలో ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయం


v నాలుగేళ్లుగా తాడేపల్లిలో కొనసాగుతున్న ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్త భవనంలోకి తరలిపోయింది. బుధవారం నుంచి మంగళగిరి 6వ బెటాలియన్‌ రోడ్డు(శ్రీరామ్‌నగర్‌-ఆత్మకూరు గ్రామం)లోని నీలాద్రి టవర్‌-3,4,5 అంతస్థుల్లో మండలి కార్యకలాపాలు నడుస్తాయి. లీజు ఒప్పందం మేరకు దాదాపు రూ.25 లక్షలు అద్దె కింద అడ్వాన్స్‌ గా చెల్లించిన మండలి, గత డిసెంబరులోనే కొత్తభవనంలోకి తరలించాల్సి ఉంది. రాజధాని తరలింపు నిర్ణయం నేపథ్యంలో కొంత ఊగిసలాడినప్పటికీ ఎట్టకేలకు కొత్త భవనంలోకి మార్చారు.


No comments:

Post a Comment

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...