Feb 11, 2020

సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై బులిటెన్ ఇవ్వాలి: టీడీపీ ఎమ్మెల్సీలు

 సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై బులిటెన్ ఇవ్వాలని మండలి సెక్రటరీని కోరిన టీడీపీ ఎమ్మెల్సీలు - ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ప్రశ్నించిన సభ్యులు - సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు అంగీకరించవని మండలి ఛైర్మన్‍కు నోట్ పంపిన సెక్రటరీ - మీ ఆదేశాలు అమలుకావని షరీఫ్‍కు స్పష్టం చేసిన సెక్రటరీ - కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్దమని లేఖ ఇచ్చిన సెక్రటరీ - మండలి కార్యదర్శి నిర్ణయంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం - సెక్రటరీపై ప్రివిలేజ్ ఇస్తామని ప్రకటించిన టీడీపీ - గవర్నర్‍కు కూడా ఫిర్యాదు చేస్తామంటున్న టీడీపీ.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...