గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలలోని
అర్హులైన నిరుపేదలకు రాజధాని ప్రాంతంలోని
29 గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపానలు
సిద్ధం చేసింది. మంగళగిరి ప్రాంతంలోని వారికి నిడమర్రు, నవులూరు పరిధిలో
ఇవ్వనున్నారు. ఈ మూడు మండలాల పరిధిలో 20వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని
ప్రతిపాదించారు. దుగ్గిరాల, పెదకాకాని మండలాలలోని వారికి కూడా రాజధాని ప్రాంతంలోనే
ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్
చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం
మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment