గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలలోని
అర్హులైన నిరుపేదలకు రాజధాని ప్రాంతంలోని
29 గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపానలు
సిద్ధం చేసింది. మంగళగిరి ప్రాంతంలోని వారికి నిడమర్రు, నవులూరు పరిధిలో
ఇవ్వనున్నారు. ఈ మూడు మండలాల పరిధిలో 20వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని
ప్రతిపాదించారు. దుగ్గిరాల, పెదకాకాని మండలాలలోని వారికి కూడా రాజధాని ప్రాంతంలోనే
ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్
చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment