v నీరుకొండ
వద్ద ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజాను అడ్డుకున్న రైతులు. రోజా
రాకను తెలుసుకొని యూనివర్సిటీ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. పోలీసుల వలయంలో
నుంచి ఆమెని యూనివర్సిటీ లోపలకీ తీసుకువెళ్లారు.
ఆమె బయటకు రాకుండా అడ్డుకోవాలని
యూనివర్సిటీని అన్ని వైపులా రైతులు దిగ్బంధించారు. యూనివర్సిటీ ప్రాంతం
ఉద్రిక్తంగా మారడంతో భారీ పోలీస్ భద్రతతో సమ్మిట్ మధ్యలోనే ఆమెని పంపించారు.
Subscribe to:
Post Comments (Atom)
ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?
దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment