v నీరుకొండ
వద్ద ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజాను అడ్డుకున్న రైతులు. రోజా
రాకను తెలుసుకొని యూనివర్సిటీ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. పోలీసుల వలయంలో
నుంచి ఆమెని యూనివర్సిటీ లోపలకీ తీసుకువెళ్లారు.
ఆమె బయటకు రాకుండా అడ్డుకోవాలని
యూనివర్సిటీని అన్ని వైపులా రైతులు దిగ్బంధించారు. యూనివర్సిటీ ప్రాంతం
ఉద్రిక్తంగా మారడంతో భారీ పోలీస్ భద్రతతో సమ్మిట్ మధ్యలోనే ఆమెని పంపించారు.
Subscribe to:
Post Comments (Atom)
సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్
ఫేస్ బుక్ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్ ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్ అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment