Feb 20, 2020

ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు భారీ భద్రత


v నీరుకొండ వద్ద ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే  ఏపీఐఐసీ చైర్మన్ రోజాను అడ్డుకున్న రైతులు. రోజా రాకను తెలుసుకొని యూనివర్సిటీ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. పోలీసుల వలయంలో నుంచి ఆమెని  యూనివర్సిటీ లోపలకీ తీసుకువెళ్లారు. ఆమె బయటకు రాకుండా అడ్డుకోవాలని  యూనివర్సిటీని అన్ని వైపులా రైతులు దిగ్బంధించారు. యూనివర్సిటీ ప్రాంతం ఉద్రిక్తంగా మారడంతో భారీ పోలీస్ భద్రతతో సమ్మిట్ మధ్యలోనే ఆమెని పంపించారు. 


No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...