రాష్ట్రంలో మూడు
రాజధానుల ఏర్పాటును 83 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సీఎం వైఎస్
జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తెలివైనదేనా అని ‘ది
హిందూ బిజినెస్ లైన్’ అనే ఆంగ్ల వెబ్సైట్
సర్వే చేపట్టింది. డిసెంబరు 28న
ఈ ప్రక్రియ మొదలుపెట్టగా.. గురువారం రాత్రి వరకు 3,18,348 మంది దీనిపై స్పందించారు. వీరిలో 83 మంది ప్రజలు జగన్ నిర్ణయం తెలివైనది కాదని
తేల్చిచెప్పగా.. మంచిదేనని 16శాతం మంది
పేర్కొన్నారు. ‘టుడేస్ పోల్’ శీర్షికతో ఈ వెబ్సైట్ ఎప్పటికప్పుడు ఒక్కో అంశంపై
సర్వే నిర్వహిస్తుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
అత్యధిక అప్పు ఉన్న టాప్ 10 రాష్ట్రాల జాబితా
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఇటీవల ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment