v ఫిబ్రవరి
19న తహశీల్దార్ వాహనాన్ని ఆపిన ఘటనలో కృష్ణాయపాలెంకు చెందిన 426 మందిపై మంగళగిరి
రూరల్ పోలీస్స్టేషన్లో 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సర్వే కోసం వచ్చిన తహశీల్దార్ ను రైతులు అడ్డుకున్నారు. విధులకు ఆటంకం
కలిగించడంతో పాటు దాడికి యత్నించారని
తహశీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు.
Subscribe to:
Post Comments (Atom)
సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్
ఫేస్ బుక్ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్ ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్ అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment