v ఫిబ్రవరి
19న తహశీల్దార్ వాహనాన్ని ఆపిన ఘటనలో కృష్ణాయపాలెంకు చెందిన 426 మందిపై మంగళగిరి
రూరల్ పోలీస్స్టేషన్లో 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సర్వే కోసం వచ్చిన తహశీల్దార్ ను రైతులు అడ్డుకున్నారు. విధులకు ఆటంకం
కలిగించడంతో పాటు దాడికి యత్నించారని
తహశీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు.
Subscribe to:
Post Comments (Atom)
మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం
మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment