v ఫిబ్రవరి
19న తహశీల్దార్ వాహనాన్ని ఆపిన ఘటనలో కృష్ణాయపాలెంకు చెందిన 426 మందిపై మంగళగిరి
రూరల్ పోలీస్స్టేషన్లో 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సర్వే కోసం వచ్చిన తహశీల్దార్ ను రైతులు అడ్డుకున్నారు. విధులకు ఆటంకం
కలిగించడంతో పాటు దాడికి యత్నించారని
తహశీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment