Feb 20, 2020

426 మంది రైతులపై కేసులు


v ఫిబ్రవరి 19న  తహశీల్దార్ వాహనాన్ని ఆపిన ఘటనలో  కృష్ణాయపాలెంకు చెందిన 426 మందిపై మంగళగిరి రూరల్ పోలీస్‍స్టేషన్‍లో 7 సెక్షన్ల కింద  కేసులు నమోదు చేశారు. సర్వే కోసం వచ్చిన  తహశీల్దార్‌ ను  రైతులు అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి యత్నించారని  తహశీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా  మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు.

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...