డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే రోజుల్లో
నేను రాసిన మొట్టమొదటి ఎడిటోరియల్ పేజీ ఆర్టికల్ 1984లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
అప్పట్లో దానికి పారితోషికంగా రూ.50లు ఎంఓ చేశారు. నేను రాసిన ఆర్టికల్ కి
ఎడిటర్ నండూరి రామమోహన్ రావు గారే హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రజ్యోతి విశాఖలో
చేరడానికి ముందు చేసిన ఇంటర్వ్యూలో, నేను ఆ ఆర్టికల్ చూపించాను. ఆ హెడ్డింగ్ తానే
పెట్టినట్లు చెప్పి, ఆరోజు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆప్పటి నుంచి తరచూ నా ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో వస్తూనే ఉన్నాయి.
1991-95 కాలంలో దాదాపు 5 ఏళ్లు విశాఖ-ఆంధ్రజ్యోతిలో పని చేశాను. ఎక్కువ కాలం సిటీ డెస్క్ ఇన్ చార్జిగా చేశాను. విశాఖలో
ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ కరోనా సమయంలో రెండున్నరేళ్లు ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ సెంట్రల్ డెస్క్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేశాను.
Jul 5, 2026
ఆంధ్రజ్యోతి పరివారం -1
ఆంధ్రజ్యోతితో నా అనుబంధం 42 ఏళ్ల నాటిది
Subscribe to:
Post Comments (Atom)
తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త రాధాకృష్ణ
నేడు ప్రొఫెసర్ రావు వర్ధంతి తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు. మన దేశంలో 60 ఏళ్ల...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...

.jpeg)
No comments:
Post a Comment