టీడీపీ అమలాపురం
ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు
Ø పార్లమెంట్ వేదికగా నీచమైన క్రీడ జరుగుతుంది.
Ø వైసీపీ అవిశ్వాసం లాలూచీ అవిశ్వాసం.
Ø మేము పెట్టిన అవిశ్వాసం హోదా కోసం..
Ø ఈశాన్య రాష్టాలకు భారీ ఎత్తున నిధులు ఇచ్చి ఆంధ్ర రాష్టానికి
మొండి చేయి చూపిస్తున్నారు.
Ø కాగ్ నివేదిక ప్రకారం రెవెన్యూ లోటు 16 వేల కోట్లు..
Ø కాగ్ నివేదిక పట్టించుకోకుండా కేవలం 3000 కోట్లే ఇవ్వాల్సి
ఉంది అని బీజేపీ నేతలు చెప్తున్నారు.
Ø దమ్మున్న నాయకుడు చంద్రబాబుని దక్షిణన ఉండకూడదు అని బీజేపీ కుట్ర చేస్తుంది.
Ø ఉత్తరాన బీజేపీ ఉరేగుతుంది..
---------------------------------------------------
ఏపీ ఎస్సీ కోపరేటివ్
ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు
★ BJP కుట్రపూరిత నేపధ్యంలో YCP అండ
చూసుకొని రాష్ట్రానికి మోసం చేసింది.
★ ప్రత్యేక హోదా లేదు అని చెప్పి ప్యాకేజీ కూడా కాలయాపన
చేస్తుంది.
★ BJP కి YCP వత్తాసు పలుకుతుంది.
★ PMO ఆర్ధిక నేరస్తులకు స్థావరం గా మారిందా?
★ ఫోటో జర్నలిస్ట్ లు వచ్చినపుడు PMO లో
విజయసాయిరెడ్డి నక్కి నక్కి దాక్కోవడం ఎందుకు?
★ మేము మా హక్కులు అడుగుతున్నాం.
★ ప్రధాని కార్యాలయం ఆర్థిక నేరస్తులకు స్థావరం గా మారిందా
అని ప్రశ్నించిన చంద్రబాబు పై సభహక్కుల ఉల్లంఘన ప్రవేశ పెడతారట.
★ ఒకటికి వందసార్లు ప్రశ్నిస్తాము, ప్రశ్నలకు
సమాధానం చెప్పుకోలేక BJP వాళ్ళు తోక ముడిచి పారిపోతున్నారు.
★ YCP విమర్శలు తట్టుకోలేక పోతుంది.
★ 95000 కోట్లు ఎగ్గొట్టిన విజయమాల్యా కు కూడా PMO ఇంటర్వ్యూ
ఇస్తుందా?
★ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను BJP తుంగలో
తొక్కింది. అటువంటి BJP తరుపున విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు.
★ హక్కులు ఉల్లంఘన అంటున్నారు.
★ BJP విలువలు లేని జాతీయ పార్టీ.
★ ఈరోజు పైకి వెళ్తున్నాం కదా అనుకుంటే సరిపోదు, ఆరోహణ
క్రమం తరువాత అవరోహణ క్రమం ఉంటుంది, అందుకే BJP ఉత్తరప్రదేశ్
ఎన్నికలలో ఓడిపోయింది.
★ ప్రత్యేక హోదా ఇవ్వాలసిందే అని చంద్రబాబు డిమాండ్
చేస్తున్నారు.
★ YCP, పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను తరిమికొట్టడానికి తెలుగు
ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
★ మోడీ నియంత పోకడలు పోతున్నారు. హిట్లర్ లా పాలించాలంటే
కుదరదు.
★ పాకిస్థాన్ లో ముషారఫ్ కు ఏమైనదో గుర్తుఎంచుకోవాలి.
★ ప్రజాస్వామ్యం అంటూ వచ్చి నియంతలా వ్యవహరించారు.
★ పార్లమెంట్ లో అవిశ్వానికి అవకాశం లేకుండా చేస్తున్నారు.
★ రేపు కర్ణాటక ఎన్నికలలో BJP వాళ్లు
ఉత్తర కుమారులు కాబోతున్నారు.
★ అక్కడ 18 నియోజక వర్గాలకు ప్రభావితం చేయగల స్థితిలో తెలుగు
ప్రజలు ఉన్నారు.
No comments:
Post a Comment