§ ఇప్పటి
వరకు రూ.10వేల కోట్లకు పైనే ఖర్చు.
§ సీఆర్డీఏ
అంచనాల ప్రకారం మొత్తం ఖర్చు రూ.1,09,023 కోట్లు.
§ తొలి
దశ వ్యయం రూ. 52,837 కోట్లు.
§ టెండర్లు
పిలిచిన పనుల వ్యయం రూ.42,170 కోట్లు.
§ ప్రారంభమైన
పనుల విలువ రూ.41,677 కోట్లు.
§ చెల్లించిన
బిల్లులు రూ. 5,674 కోట్లు.
§ చెల్లించవలసిన
బకాయిలు రూ. 1,800 కోట్లు.
§ కొండవీటి
వాగు ఎత్తిపోతల పథకం వ్యయం రూ. 250 కోట్లు.
§ పేదలకు
5,024 గృహాల నిర్మాణానికి రూ. 305 కోట్లు.
§ కౌలు,
పింఛన్లు, రుణ వితరణ, సామాజిక వసతుల ఖర్చు రూ.1,300 కోట్లు.
§ ప్రణాళికలు,
డిజైన్లు, ఆర్కిటెక్చర్, కన్సల్టెన్సీ సంస్థల ఖర్చు రూ.400 కోట్లు.
§ నిర్మించినవి
వెలగపూడిలో శాసనసభ భవనాలు, సచివాలయం, నేలపాడులో జ్యుడిషియల్ కాంప్లెక్స్,
తుళ్లూరులో సీఆర్డీఏ కార్యాలయం, కరకట్ట వెంట ప్రజావేదిక (జగన్ ప్రభుత్వం
కూల్చివేసింది), కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం.
§ నిర్మాణంలో
ఉన్నవి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్
గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులకు అపార్ట్ మెంట్లు. ఇవన్నీ 55 నుంచి 90
శాతం వరకు పూర్తి అయ్యాయి.
§ మంత్రులు,
హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు బంగ్లాల నిర్మాణం 90 శాతం పూర్తి.
§ సీఆర్డీఏ
ప్రాజెక్ట్ ఆఫీస్, ఎక్స్ పీరియన్స్ సెంటర్.
No comments:
Post a Comment