03.01.2020:
ఆందోళన చేస్తున్న రైతులపై
ఐపీసీ 307, 341,
324, 427 సెక్షన్ల కింద
పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులపై విచారణకు హాజరుకావాలని చిలకలూరిపేట పోలీసులు రాజధాని
రైతులకు నోటీసులు అందించారు.
మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...
No comments:
Post a Comment